Sunday, May 5, 2024

చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదం

- Advertisement -
- Advertisement -

mercy killing seeking 10 years old boy dead in punganur

అమరావతి: చిత్తూరు జిల్లా పుంగనూరులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చౌడేపల్లి మండలం విజయపల్లికి చెందిన అరుణ తన కుమారుడిని మెర్సీకిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ పుంగనూరు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆవరణలోనే ఆ పదేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. దీంతో చిన్నారి తల్లి గుండేలు పగిలేలా ఆరిసింది. నాలుగేళ్ల క్రితం హర్షవర్ధన్ ఆడుకుంటూ స్కూల్ పైనుంచి కింద పడడంతో తలకు బలమైన గాయలయ్యాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా చిన్నారికి నయం కాలేదు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టారు. దీంతో ఆర్థిక స్థోమత లేఖ మెర్సీకిల్లింగ్ కు కోసం కోర్టును ఆశ్రయించారు. అక్కడే ప్రాణాుల వదలడంతో చిన్నారి కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

mercy killing seeking 10 years old boy dead in punganur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News