Sunday, April 28, 2024

కర్నాటకలో స్వల్ప భూప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

Mild earthquakes in Karnataka

చిక్కబళ్లాపూర్: కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. మండికల్, భోగపర్తి గ్రామాలలో ఉదయం 7.10కి ఒకసారి, 7.15కి మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపైన వరుసగా 2.9, 3గా నమోదైనట్లు కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం(కెఎస్‌ఎన్‌డిఎంసి) తెలిపింది. ఈ భూప్రకంపనలు అతి తక్కువ తీవ్రతతో కూడుకున్నవని, వీటి ప్రభావం 10, 15 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఉండవచ్చని కెఎస్‌ఎన్‌డిఎంసి తెలిపింది. ఈ తరహా భూకంపాలు స్థానికంగా ఎటువంటి నష్టం చేకూర్చవని, స్థానికంగా భూమి స్వల్పంగా కంపించినట్లు మాత్రం తెలుస్తుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News