Saturday, May 11, 2024

ఎపిలో కొత్తగా 103 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Report 103 new corona cases in 24 hrs

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 28,670 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 103 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 175మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,75,077కి చేరుకుంది. మొత్తం 20,60,236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,483 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

AP Report 103 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News