Sunday, April 28, 2024

మరో చర్చి ధ్వంసం

- Advertisement -
- Advertisement -

Another Church Vandalised In Karnataka

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించిన నేపథ్యంలో కర్ణాటక చిక్కబల్లాపూర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చర్చిపై దాడి చేసి చర్చిలో ఉన్న విగ్రహాలను, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేశారు. మతమార్పిడి నిరోధక బిల్లు ను ప్రతిపాదించిన మొదట్లో కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చర్చిలపై దాడులు జరిగాయి. తాజాగా బెంగళూరుకు 65 కిమీ దూరంలో ఉన్న సెయింట్ జోసఫ్ చర్చిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం 5.30 గంటలకు జరిగినట్టు సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఫాదర్ జోసెఫ్ ఆంథోనీ తెలియచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News