Friday, April 26, 2024

జులైలో ఇంటర్ పరీక్షలు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర విద్యశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని, ఈ నేపథ్యంలో పరీక్షలపై అధికారులకు చర్చిస్తున్నామన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలుండొచ్చని మంత్రి అన్నారు. జులై నెలాఖరులో టెన్త్ పరీక్షల నిర్వహణపై పరిశీలిస్తున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణపై గురువారం ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి నిర్ణంయ తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు.

Minister Adimulapu Suresh press meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News