Sunday, April 28, 2024

విద్యార్థినిపై దాడి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ విచారం

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi Rathod regrets attack on student

హనుమకొండ: ఓ ప్రేమోన్మాది ప్రియురాలి గొంతుకోసిన సంఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో శుక్ర‌వారం ఉద‌యం చోటుచేసుకుంది. విద్యార్థినిపై దాడి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. ఎంజిఎంలో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి తగిన వైద్యం అందించాలని సత్యవతి ఆదేశించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సాయమైనా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థినిపై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News