- Advertisement -
హైదరాబాద్: బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింలు టిఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీ(సోమవారం)న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో రాష్ట్ర ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకానికి చైర్మన్ గా మోత్కుపల్లిని సిఎం కెసిఆర్ నియమించనున్నట్లు తెలుస్తోంది.
Motkupalli Narasimhulu to join TRS on Oct 18
- Advertisement -