Tuesday, April 30, 2024

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

Mumbai Indians opt to bowl

 

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా అరుణ్ జైటీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ రెండు విజయాలతో పట్టికలో ఏడోస్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గత రెండు మ్యాచ్‌లలో ముంబయి ఇండియన్స్ ఓటమిని చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News