Tuesday, May 14, 2024

తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్… 71/1

- Advertisement -
- Advertisement -

Rajasthan royals loss first wicket

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా అరుణ్ జైటీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఎనిమిది ఓవర్లలో ఓక వికెట్ కోల్పోయి 71 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జోస్ బట్లర్ 41 పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో స్టంపౌట్ రూపంలో ఔటయ్యాడు. ఓపెనర్లు యశస్వి, జోస్ బట్లర్ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో సంజూ శామ్సన్(04), యశస్వి జైశ్వాల్(23) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News