Saturday, May 18, 2024

ఐపిఎల్ 2021: ముంబై లక్ష్యం 172

- Advertisement -
- Advertisement -

IPL 2021: RR Set a target 172 runs against MI

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ 2021లో భాగంగా అరుణ్ జైటీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శామ్సన్(42), జోస్ బట్లర్(41), యశస్వి జైశ్వాల్(32), శివమ్ దూబే(35)లు రాణించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లు తలో వికెట్ తీశారు.

IPL 2021: RR Set a target 172 runs against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News