Tuesday, May 14, 2024

రోహిత్ ఔట్…. ముంబయి 63/1

- Advertisement -
- Advertisement -

Mumbai loss wicket for 63 runs

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ ఏడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 14 పరుగులు చేసి మోరీస్ బౌలింగ్ లో చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్(34), సూర్యకుమార్ యాదవ్(09) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News