Friday, April 26, 2024

టీమిండియా టార్గెట్ 133

- Advertisement -
- Advertisement -

 

అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టి-20లో కివీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత ముందు 133 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఉంచింది. కివీస్ బాట్స్‌మెన్లలో గుప్తిల్ (33), మన్రో (26), విలియమ్‌సన్ (14), టైలర్(18), గ్రాండ్‌హోమ్ (3), సీఫర్ట్ (32) నాటౌట్, శాంట్నర్ (5) నాటౌట్ పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా టాకూర్, బుమ్రా, దుబే తలో ఒక వికెట్ తీశారు. ఈ సిరీస్ భారత్ 1-0తో ముందంజలో ఉంది.

 

New zealand Scored 132 runs in Ind vs nz 2nd Twenty
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News