Thursday, May 16, 2024

రెండు ట్రక్కులు ఢీ: 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Nine dead in collision between two trucks in Gujarat

గాంధీనగర్: గుజరాత్‌లోని వడోదరలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. వాగోడియా క్రాసింగ్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News