Thursday, May 2, 2024

సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్

- Advertisement -
- Advertisement -

Nirmala-Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన భారీ ప్యాకేజ్ వివరాలను ఆమె వెల్లడించనున్నారు. విడుతల వారీగా వివిధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోడీ రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని,  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆర్థిక మంత్రి వివరిస్తారని మోడీ తెలిపారు.

Nirmala Sitharaman will address press conference

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News