- Advertisement -
న్యూఢిల్లీ: పెన్షన్లలో కోత లేదా ఆపివేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని, కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. ఈమేరకు వదంతులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పష్టం చేసింది. పెన్షనర్ల సంక్షేమానికి వారి బాగుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిపార్టుమెంట్ ఆఫ్ పెన్షన్స్, అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డిఒపిపిడబ్లు) ప్రకటన విడుదల చేసింది.
No Proposal for Reduction of Pension Amid Covid 19
- Advertisement -