Tuesday, May 7, 2024

ఎన్ఎస్ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ కస్టడీకి మాజీ పోలీస్ చీఫ్ సంజయ్ పాండే

- Advertisement -
- Advertisement -

 

Sanjay Pandey

న్యూఢిల్లీ:  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై మాజీ పోలీసు కమిషనర్ సంజయ్ పాండేని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం కస్టడీలోకి తీసుకుంది. గతంలో ఇడి అరెస్టు చేసిన ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దర్యాప్తును కొనసాగించేందుకు సిబిఐకి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, ఢిల్లీ కోర్టు పాండేని నాలుగు రోజుల  రిమాండ్‌ను సిబిఐకి మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News