Tuesday, May 7, 2024

ఐసెట్ ఫలితాలలో నూకల శరణ్ కుమార్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు

- Advertisement -
- Advertisement -

హుజూర్ నగర్: టిఎస్ ఐసెట్ ఫలితాలలో హుజురాబాద్ పట్టణానికి చెందిన నూకల శరణ్ కుమార్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. శరణ్ తల్లి నూకల మల్లికార్జున్ వ్యాపారవేత్త, తల్లి నిర్మల గృహిణి. శరణ్ పదో తరగతి శ్రీ చైతన్య గ్రామర్ హైస్కూల్‌లో ఇంటర్ నారాయణ కళాశాలలో చదవగా, ఉస్మానియాలో బి.టెక్ విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ అడిషనల్ ఆడిట్ ఆఫీసర్ గ్రూప్ బి సెలక్షన్ గెజిటెడ్‌కు సెలెక్ట్ అయ్యారు. ఐసెట్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించడం పట్ల పట్ల పట్టణ ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News