Wednesday, April 24, 2024

మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Mancherial

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మండలంలోని కన్నాల వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను వేగంగా దూసుకొచ్చిన ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

One killed in Road Accident in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News