- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్కు భారీ పెట్టుబడి వచ్చిందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. హైదరాబాద్కు ఒప్పో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ వస్తుందని, ఇది దేశంలోనే మొదటి 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ అని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమని మరోసారి నిరూపితమైందన్నారు.
- Advertisement -