Sunday, May 12, 2024

పేలిన ఓఎన్‌జిసి గ్యాస్ పైప్‌లైన్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: గుజరాత్‌లో ఓఎన్‌జిసి గ్యాస్ పైప్‌లైన్ పేలింది. కలోల్‌ సిటీలో పైప్‌లైన్ పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓఎన్జీసి సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ లీక్ కాకుండా సరైన చర్యలు చేపడుతున్నారు. ఆ పైప్ లైన్ ఓఎన్జీజిసిది కాదని ఆ కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News