Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలు..
హైదరాబాద్: తిరుమలలో లడ్డూల తయారీ ప్రక్రియ వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి అటోమెటిక్ లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో ఎ.వి. ధర్మారెడ్డి తెలిపారు....
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల...
నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తుల 14 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం...
శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 69,221...
ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలు ప్రారంభం
తిరుమలలో ఈ ఏడాది 3 శ్రీవారి ఆలయాలను ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతం పేటలో మే 4వ తేదిన శ్రీవారి ఆలయం ప్రారంభిస్తున్నట్లు టిటిది అధికారులు తెలిపారు. అదే...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 74,436 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక, స్వామివారికి 27,269 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న స్వామివారి హుండీ...
శ్రీవారి ఆలయంలో మూతపడ్డ వైకుంఠద్వారాలు
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. టిటిడి వారు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించారు. భక్తులందరికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించడంలో టిటిడి విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు....
తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు విరాళం
తిరుపతి: చిత్తూరులోని కెవిఆర్ జ్యూవెలర్స్ వ్యవస్థాపకులు కెఆర్.నారాయణమూర్తి, ఆయన సతీమణి కెఎన్.స్వర్ణ గౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి గురువారం తిరుమల శ్రీవారికి మూడు రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను...
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్...
శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ...
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 18 గంటల్లో కలుగుతుందని టిటిడి...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 65,466 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 51,376 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు
అంగరంగ వైభవంగా 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 2న భారీ శోభాయాత్ర
23 నుంచి 4 రోజుల పాటు అధ్యాయం...
రేపు చంద్రగ్రహణం.. 11 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేత
మన తెలంగాణ/హైదరాబాద్: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 8న తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను 11 గంటల పాటు మూయనున్నట్లు టిటిడి ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు...
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 84,214మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తిరుమలలో భక్తుల రద్దీ…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం తిరుమల శ్రీవారిని 78,299మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...