Sunday, April 28, 2024

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది.మంగళవారం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 5 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 87,407 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 31,713 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: యాదాద్రిలో శివుడికి ప్రత్యేక పూజలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News