Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
టిటిడి మొబైల్ యాప్ ప్రారంభం…
తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ వచ్చేసింది. ఈ టిటిడి మొబైల్ యాప్ ను టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన యాప్ను టిటిడి...
శ్రీనివాసుని దర్శనానికి 2 గంటల సమయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 74,998...
జనవరి 10న వర్చువల్ సేవా టికెట్ల దర్శన కోటా విడుదల
జనవరి 12 నుండి తిరుమలలో కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన ఆన్ లైన్ వర్చువల్ సేవా టికెట్లు, సంబంధిత దర్శన కోటాను జనవరి 10వ తేదీ...
అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
హైదరాబాద్ : సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని...
టిటిడికి ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెన్నైకి చెందిన ఓ ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల విరాళం అందించారు. మంగళవారం తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీ ఈవో...
ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు
తిరుమల: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం...
టిటిడికి రూ.17 లక్షల కారు విరాళం..
తిరుమల: తిరుపతికి చెందిన ఉదయకుమార్ రెడ్డి అనే భక్తుడు శనివారం ఉదయం టిటిడికి రూ.17 లక్షలు విలువైన ఎంజి ఆస్టర్ కారును విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహనానికి ప్రత్యేక...
టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వర రావు ప్రమాణం..
తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో మైహోం సంస్థ అధినేత జె.రామేశ్వర రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో...
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతి ప్రసాద్ ప్రమాణం
తిరుమల: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా టంగుటూరి మారుతిప్రసాద్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో వైవి ధర్మారెడ్డి...
కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుబ్బారెడ్డి దంపతులు
అమరావతి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టిటిడి తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి...
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా మల్లాడి, నందకుమార్ ప్రమాణస్వీకారం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం యానాంకు చెందిన మల్లాడి కృష్ణారావు, తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లా అనకట్టు ఎమ్మెల్యే ఎపి.నందకుమార్ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి...
శ్రీ వారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి హైదరాబాద్లో లడ్డూల విక్రయం
హైదరాబాద్: శ్రీ వెేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో కూడా భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా...
యాదాద్రి ఆర్జిత సేవలు 31 వరకు రద్దు
తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత, నేటి మధ్యాహ్నం నుంచి దర్శనం నిలిపివేత
వేములవాడలో పలు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్ 3 వరకు తలనీలాలకు స్వస్తి
నిత్యాన్నదాన సత్రాలు మూసివేత
థర్మల్గన్లతో భక్తులపై నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...
మేలో రానున్న పవన్ చిత్రం
హైదరాబాద్: శర్వానంద్, సమంత జంటగా సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మించిన ‘జాను’ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం ఉదయం నైవేద్య...