Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 23,832 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం...
తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….
తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ ఓం బిర్లా
తిరుమల: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్ ఓం బిర్లా సోమవారం రాత్రి 7.30 గంటలకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టిటిడి...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని 20,047 మంది దర్శించుకున్నారు....
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని 16,498 మంది దర్శించుకున్నారు....
వైకుంఠ ఏకాదశి: ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వైష్ణవాలయాల్లో వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. తిరుమల, భద్రాచలం, శీరంగం ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు...
27న టిటిడి బ్రేక్ దర్శనాలు రద్దు..
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం కారణంగా ఈనెల 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఈ కారణంగా 26వ తేదీన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని...
ఎస్విబిసి ట్రస్టుకు రూ. 4.20 కోట్ల విరాళం
తిరుమల: అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్విబిసి ట్రస్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం...
మార్చి 6న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ
యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి దంపతులు రామారావు, విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి, గోదాదేవీ సమేత వేంకటేశ్వర స్వామి నూతన...
మూడోసారి కేంద్రంలో అధికారం చేపడుతాం
తిరుమల శ్రీవారిని సందర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం ఈనెల 22న జరుగుతున్నట్లు, 2024 కీలకమైన సంవత్సరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి...
టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ పట్టాలు
3 దశల్లో పంపిణీ
పీస్ రేట్ కార్మికులకు రూ.20 వేల పెంపు
టిటిడి ఛైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: తమ ఉద్యోగులకు ఇళ్ళపట్టాలు పంపణి చేయాలని టిటిడి నిర్ణయించింది. మంగళవారం జరిగిన...
టిటిడికి రెండు బస్సులు విరాళం అందచేసిన చెన్నై విద్యాసంస్థ
మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి శుక్రవారం ఉదయం రెండు బస్సులు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ,...
26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 14 గంటల...
ఆదిత్యా మిషన్ కు కౌంట్డౌన్
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ప్రతిష్టాత్మక సూర్యమండల ప్రయోగం ఆదిత్యా ఎల్ 1కు కౌంట్డౌన్ ఆరంభమైంది. సెప్టెంబర్ రెండవ తేదీ (శనివారం) ఉదయం 11.50 గంటలకు ఆదిత్యా ఎల్...
టిటిడి సభ్యులుగా శిద్దా సుధీర్ కుమార్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్ : తిరుమల టిటిడి ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా సుధీర్ కుమార్ బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టిటిడి అధికారులు శిద్దా...
నడకదారిలో పిల్లలకు అనుమతిపై టిటిడి ఆంక్షలు
చేతికి పోలీస్ సిబ్బంది ట్యాగులు
చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో నిర్ణయం
మళ్లీ కనిపించిన చిరుత
మనతెలంగాణ/ హైదరాబాద్ : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అప్రమత్తమైంది. శ్రీవారి...
పలు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వర్యంలో బాలాజీ ఆలయాల నిర్మాణం
హైదరాబాద్: అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని టిటిడి ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధిం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ,...
శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణంపై పీఠాధిపతుల ప్రశంస
తిరుమల: సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా గిరిజన, ఎస్సీ, మత్స్యకార, ఇతర వెనుకబడిన గ్రామాల్లో శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అభినందనీయమని పలువురు పీఠాధిపతులు,...
శ్రీ అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం...
టిటిడి బడ్జెట్ @ రూ.4411 కోట్లు: వైవి సుబ్బారెడ్డి
అమరావతి: తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో...