Home Search
తిరుమల శ్రీవారి ఆలయం - search results
If you're not happy with the results, please do another search
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.47 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 27,006 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 28,154మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి,...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం శ్రీవారిని 28,513 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.14 కోట్లు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం శ్రీవారిని 25,124 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. 11,481...
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.45 కోట్లు..
తిరుమల: తిరుమల ఆలయంలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. నిన్న శ్రీవారిని 20,850 మంది భక్తులు...
తిరుమలలో ఈరోజు నుంచి బ్రహ్మోత్సవ దర్శనాలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 21,784 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 10,681 మంది...
నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 28,601 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,653 మంది...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమాచారం..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 29,524 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 12,183 మంది...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 32,050 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 12,709 మంది...
ఈనెల 5న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 25,052 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 11,962 మంది...
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.9 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని 29,485 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమలలో భక్తుల కోలాహలం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న సెలవు రోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న 29,821 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు....
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.53 కోట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 29,712 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,381...
ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 26,249 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం స్వామివారికి...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,880 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తం 31,558 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో...
తిరుమల సమాచారం…
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయాన్ని మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. తిరుమల స్వామివారిని 24,004 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారికి...
శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ దంపతులు
తిరుమల: ప్రముఖ నటి శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్...
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి...