Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. సంచుల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. విపరీతమైన పొగ కమ్మేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో...
మన కళలు, సాహిత్యం తెలంగాణ పంచ ప్రాణాలు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మరుగునపడ్డ మన సాహిత్యం కోటిప్రభలతో వెలుగొందుతుందని, మన చరిత్రను మనమే రాసుకుంటున్న చారిత్రక సందర్భం ఆవిష్కృతమైందని జాగృతి వ్యవస్థాపక అద్యక్షులు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత...
పుస్తకం హస్తభూషణం
ఏప్రిల్ 23వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. విలియమ్ షేక్స్పియర్ వర్ధంతిని పురస్కరించుకుని యునెస్కో ఏప్రిల్ 23, 1995ని మొట్టమొదటి సారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. ఆనాటి నుండి ప్రపంచంలోని నూరు...
దసరాకు కొత్త సచివాలయం
అన్ని జాగ్రత్తలు తీసుకొని భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి
రాతి కట్టడంలో ప్రత్యేక డిజైన్లను అందంగా చెక్కాలి
మంగళవారం నాడు కొత్త సెక్రెటేరియేట్ నిర్మాణాన్ని కూలంకషంగా పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చిన సిఎం కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ :...
కేంద్రం తప్పుడు విధానాల వల్ల సాగు చట్టుబండలు
ఆరుగాలం కష్టించి పని చేస్తున్న దేశ రైతాంగాన్ని కేంద్రం నిరుత్సాహపరుస్తుంది
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
కాళేశ్వరం ప్రాజెక్టును విస్తరింప చేస్తున్నాం, చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఏడాదిలో పూర్తి చేస్తాం
పంటల దిగుబడిని పెంచడానికి బదులు ఉత్పత్తిని...
మతోన్మాదంపై ఉక్కుపాదం
విద్వేషాలు రెచ్చగొట్టేవారి అంతు చూస్తాం: మంత్రి కెటిఆర్
బహదూర్పుర
ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్లో మత రాజకీయాలకు చోటులేదు
వారసత్వ కట్టడాలను రక్షించుకుంటాం
మొజాంజాహి మార్కెట్ను అభివృద్ధి చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే
పాతబస్తీని కొత్త సిటీ తరహాలో...
రోగి సహాయకులకు ‘రూ.5కే భోజనం’
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద సౌకర్యం రూ.38.66 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం హరేకృష్ణతో ఒప్పందం సిఎం కెసిఆర్ ఆలోచనకు రూపం : మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్...
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ కన్నుమూత
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ్ దాస్ కె.నారంగ్ (78) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ...
రాష్ట్రంలో 22 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 14,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 12 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24...
దంచుతున్న ఎండలు
నిజామాబాద్లో అధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్: భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం...
దళితబంధును వేగవంతం చేయండి
సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా యూనిట్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు....
సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్తలు తీసుకోవాలి
క్రిప్టో కరెన్సీ, బ్లాక్చైన్, డార్క్వెబ్పై శిక్షణ
ప్రారంభించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : సైబర్ క్రైంల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ పోలీస్...
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
హైదరాబాద్ : ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,80,000 నగదు, టివి సెట్టాప్ బాక్స్, క్యాలిక్యులేటర్, నోట్బుక్, ఏడు మొబైల్...
మే 6 నుంచి పదోతరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. పాఠశాలలో పరీక్షలను ఉదయం 8.30 గంటల...
ఇది ఎన్డీయే ప్రభుత్వమా లేక ఎన్పీయే ప్రభుత్వమా
కేంద్ర ప్రభుత్వ పాలనపై మంత్రి కెటిఆర్ చురకలు
విహెచ్పి బెదిరింపులు..
మీరు చట్టానికి అతీతులా?.. అమిత్షాకు కెటిఆర్ సూటి ప్రశ్న..!
హైదరాబాద్ : ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని...
మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారం: ఎంపి సంతోష్
హైదరాబాద్: కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ను మంగళవారం హైదరాబాద్లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టి ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్,...
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేస్తూ మే- ఒకటిన చెన్నైలో బిసి...
సిఎంను కుటుంబ సమేతంగా కలిసిన మంత్రి పువ్వాడ
మంత్రి పువ్వాడకి ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు
యాదాద్రికి కిలో బంగార విరాళం అందజేయడం పట్ల అభినందన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా...
మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో...
భూగర్భ జలాల పరిరక్షణ మనందరి బాధ్యత
హైదరాబాద్: అపర భగీరథుడు మన ముఖ్య మంత్రి కె.సి.ఆర్ రాష్ర్ట ప్రజలు సాగు నీటి, త్రాగు నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన...