Saturday, May 4, 2024

రాష్ట్రంలో 22 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

22 new covid cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 14,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 12 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,672 మంది కరోనా బారినపడగా, వారిలో 7,87,374 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 187 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News