Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
యువతలో పెరిగిపోతున్న మూత్రపిండ వ్యాధులు!
ఆందోళన వ్యక్తం చేస్తున్న నగర డాక్టర్లు
హైదరాబాద్: నేడు జీవన వైవిధ్యం మారుతున్న నేపథ్యంలో అనేక మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో యువతలో పెరగుతున్న కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆందోళకరంగా...
రైతుల నిరసనదీక్షలో పాల్గొన్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: సిరిసిల్లలో రైతుల నిరసనదీక్షలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. బిజెపి పాలనలో రైతులు రోజూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని కెటిఆర్ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏడేళ్ల క్రితం ప్రధాని...
జర్నలిస్టులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలకు కెటిఆర్ ఆదేశం
హైదరాబాద్: సోషల్ మీడియా ద్వారా సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ శాఖ కేటీఆర్ ఆదేశించారు. జర్నలిస్టులను అవమానిస్తూ, వేధిస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం...
టాలీవుడ్ డ్రగ్స్ కేసు… సిఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ సొమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్కు...
మణిపాల్ హెల్త్మ్యాప్ చేతికి మెడ్సిస్ పాత్ల్యాబ్
న్యూఢిల్లీ : దేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ డయాగ్నొస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ మణిపాల్ హెల్త్మ్యాప్ హైదరాబాద్కు చెందిన మెడ్సిస్ పాత్లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లోని మెజారిటీ వాటాకొనుగోలు చేసింది. ఈ సందర్భంగా మణిపాల్ హెల్త్మ్యాప్ సిఇఒ...
రహదారులపై రణవీరులు
యాసంగి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ మండుటెండల్లో రోడ్లపై బైఠాయించిన టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు
రాష్ట్రమంతటా గంటల తరబడి ట్రాఫిక్ జామ్
వరి కంకులతో రోడ్లపై ఆందోళన జాతీయ రహదారులపై వరి ధాన్యం పోసి నిరసన
మన...
జలగల్లా పెట్రో ధరలు
సబ్కా సాథ్ వికాస్ కాదు.. సబ్కా సత్తేనాశ్
కేంద్రానికి రాసిన లేఖలో మండిపడిన మంత్రి కెటిఆర్
బిజెపి వారివన్నీ అబద్ధాలే అంతా
ప్రగతి అని చెబుతున్నా మోడీ పాలనలో
నిజానికి అంతా సర్వనాశనమే ధరల
అదుపులో...
కంటికి రెప్పలా
ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు
ప్రజా వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం రోజురోజుకు గుణాత్మక ప్రగతిని సాధిస్తున్నది: ప్రపంచ ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
రాష్ట్ర...
అరకులో గంజాయి వనాలు
వెయ్యి ఎకరాల్లో సాగు
గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు
n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు
n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్
n...
రూ.1.25 లక్షల కోట్లు దాటిన కెవిబి వ్యాపారం
మన తెలంగాణ/ హైదరాబాద్ : కరూర్ వైశ్యాబ్యాంక్(కెవిబి) రూ.1,25,000 కోట్ల వ్యాపార మార్కును అధిగమించింది. ఈ మొత్తం వ్యాపారంలో డిపాజిట్లు, అడ్వాన్స్లు కూడా భాగంగా ఉన్నాయి. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు 2022 మార్చి...
క్రైమ్ అండ్ సస్పెన్స్తో…
ఆదర్శ్, చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న నూతన చిత్రం బుధవారం నాడు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చేతన్ రాజ్ ఫిలింస్ పతాకంపై చేతన్ మైసూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి...
మెట్రో సూపర్ వేవ్ ఆఫర్కు ఆదరణ
సెలవుల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు కొనుగోలు
రూ. 59తో రోజంతా తిరుగుతున్న యువకులు
ఆఫర్ తీసుకరావడంతోపై మెట్రో సిబ్బందిపై హర్షం
హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ప్రయాణీకులను ఆకట్టుకుంటూ లాభాలో బాటలో పడేందుకు అధికారులు నూతన...
ఓర్వలేకనే నాపై తప్పుడు ప్రచారం
అది క్షుద్ర పూజ కాదు...గిరిజన పూజ
ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నాను
జీఎస్సాఆర్ ట్రస్ట్ను ఏర్పాటు
చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నా
ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు
రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా ఉన్నా..
రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉన్నది
డీహెచ్...
డ్రగ్స్ విక్రేత, కస్టమర్ల అరెస్ట్
తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులు
120 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన హెచ్ న్యూ డిసిపి చక్రవర్తి గుమ్మి
హైదరాబాద్: డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, తొమ్మిది మంది డ్రగ్స్ బానిసలను హైదరాబాద్ నార్కోటిక్...
సమ్మర్ ఎఫెక్ట్.. బస్సుల్లో తగ్గుతోన్న ప్రయాణికుల సంఖ్య
ఎండ వేడిమి నుంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు
హైదరాబాద్: నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. దాంతో ఆర్టీసీలో ప్రయాణించాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. పగటి పూట పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో...
ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: ప్రజలు మంచి ఆరోగ్యంతో జీవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి...
పాత విషయాలన్నీ మరిచిపోయా
రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తన భార్య, కుమార్తెను పరిచయం చేసేందుకు రాహుల్ గాంధీని కలిసినట్లు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్తో భేటీ...
పురుగుమందులపై రైతుల్లో అవగాహన పెంచాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : పంటల సాగులో చీడపీడలను అరికట్టేందుకు వినియోగిస్తున్న పురుగు మందుల వాడకం పట్ల రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.వి....