Tuesday, May 21, 2024
Home Search

జమ్ముకశ్మీర్ - search results

If you're not happy with the results, please do another search
Army jawan killed in firing as Pakistan in Rajouri

భారత్‌-పాక్‌ మధ్య కాల్పులు: జవాను మృతి

జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం రాత్రి నుంచి పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. మంజకోట్‌, కేరీ, బాలాకోట్,...
Four terrorists killed in encounter

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

  ఏడాదిలో 101 మంది మృతి శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లా పింజోరా ఏరియాలో సోమవారం జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. పింజోరా ఏరియాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు...
2 Hizbul terrorists killed in Srinagar encounter

ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌...

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో...

భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి

  న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం లేదు: కిషన్‌రెడ్డి

  హైదరాబాద్ ః దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ, ఆ్రంధప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సీట్ల సంఖ్య...
soldiers

మంచుతుఫాన్ బీభత్సం.. ముగ్గురు సైనికులు మృతి, మరోకరు గల్లంతు

  శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లహ్, గండెర్బల్ సెక్టర్లలో మంచుతుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంచు కొండ చరియలు విరిగపడడంతో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ గల్లంతయ్యాడు. కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్‌పై...
Pakistan

సరిహద్దులో యువకుడి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి….

    శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దులో ఇద్దరు కశ్మీర్‌లను చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాక్ సైన్యం మోర్టర్లతో దాడి చేయడంతో ఇద్దరు...
indian-army

2019లో 160 మంది ఉగ్రవాదుల హతం

102 మంది అరెస్టు, మిలిటెన్సీలో చేరే స్థానిక యువత సంఖ్య తగ్గుదల జమ్ము : 2019లో జమ్ముకశ్మీర్‌లో 160 మంది ఉగ్రవాదులు హతం కాగా, 102 మంది అరెస్టు అయ్యారని, అయినా ఇంకా...

Latest News