Home Search
తెలంగాణ డిజిపి - search results
If you're not happy with the results, please do another search
పోలీసులకు 9500 కోట్లు కేటాయింపు
సిటిబ్యూరోః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసులు ట్యాంక్బండ్పై ఆదివారం...
సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం
త్వరలో 18 గృహహింస సెంటర్లు ప్రారంభం
అదనంగా 9,424 సైబర్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాం
ఈవ్టీజర్ల భరతం పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మరింత విస్తరిస్తున్నాం
మహిళా అదనపు భద్రతా విభాగం అదనపు...
పోలీస్ శాఖ వివిధ విబాగాల ప్రదర్శనను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ
హైదరాబాద్ , జూన్ 4 : తెలంగాణా రాష్ట్రం ఉన్న శాంతి భద్రతల పరిస్థితులు, తెలంగాణా పోలీసులు ఉపయోగిస్తున్న ఆధునాతన సాంకేతిక పరికరాలు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ చర్చనీయాంశంగా మారాయని...
పోలీసు శాఖ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసు శాఖ ఆదివారం సురక్షా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆదివారం ట్యాంక్ బండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు రాష్ట్ర పోలీస్ శాఖ ర్యాలీ...
జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభం
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేట లోని హరిత ప్లాజాలో బోనాల పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సిఎస్ శాంతి...
కోలాహలంగా సెక్రటేరియట్
హైదరాబాద్ : డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ నూతన సచివాలయం గురువారం కోలాహలంగా మారింది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో స్వరాష్ట్రం...
గుండెల నిండుగా.. పదేండ్ల పండుగ
నేడు స్వయం పాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకుందాం. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్...
అవినీతికి అవిభక్త కవలలు మోదానీ
రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్లు వస్తున్నారు
కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి
కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు
ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా?
ఈ పార్టీల నేతల మాయలో...
మణిపూర్ నుంచి నేడు రాక
మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం
ప్రత్యేక విమానాలను పంపించిన ఇరు రాష్ట్రాలు
కేంద్రంతో, మణిపూర్ అధికారులతో సమన్వయం చేస్తున్న తెలంగాణ సిఎస్, డిజిపి
న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్తో పాటు హైదరాబాద్లో ప్రత్యేక కంట్రోల్రూంలను
ఏర్పాటు చేసిన...
ఆపదలో మన బిడ్డలు.. ఆదుకున్న ప్రభుత్వం
మణిపూర్ అల్లర్లలో చిక్కుబడిపోయిన తెలంగాణ బిడ్డలు
ఇంఫాల్లోని సమీపంలో లోంగోల్లో పేలుడు
నిట్లో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ విద్యార్థులు
సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానం పంపిన తెలంగాణ సర్కార్
హెల్ప్లైన్ నెంబర్ 7901643283...
మణిపూర్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానం
సిటిబ్యూరోః మణిపూర్ రాష్ట్రంలో చిక్కుకున్న తెలంగాణ పౌరులను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక హెల్స్ లైన్ నంబర్, ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది. మణిపూర్ రాష్ట్రం ఆందోళనలతో...
వెలిగొండ మాకు గుదిబండ
అనుమతులు లేకుండా ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును ఆపండి
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం
హైదరాబాద్కు తాగునీటి ఇబ్బందులు వస్తాయి
కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపైన...
పోడుభూముల పంపిణీపై కెసిఆర్ తొలి సంతకం…
హైదరాబాద్: పోడుభూముల పంపిణీపై సిఎం కెసిఆర్ తొలి సంతకం చేశారు. తెలంగాణ నూతన సచివాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఆరో ఫ్లోర్ లో సిఎం కెసిఆర్ తన ఛాంబర్లోని సుముహూర్త సమయంలో కూర్చీలో...
నేటి నుంచి తరలింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు...
జయహో.. జై భీమ్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా....హుస్సేన్ సాగర తీరాన...
‘చివరి రక్తపుబొట్టు వరకూ’ పోరాడుదాం
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘ఈ దేశం మనందరిది. మనం ముందుకు సాగుదాం. ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ముస్లిం సోదరులకు...
నేడు, రేపు ఎస్ఐ రాత పరీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సకల ఏర్పాట్లు చేసింది. అయితే...
బండి సంజయ్ అరెస్టు పై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కీరంనగర్ ఎంపి బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్ను కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించవలసిందిగా పిటిషనర్...
‘జై’ భీమ్
తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్
రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం
సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్
విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి
14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ
రూపశిల్పి 98 ఏళ్ల...
శాస్త్రోక్తంగా సచివాలయం ప్రారంభోత్సవం
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్లోని ప్రగతిభవన్ లో సిఎం నేతృత్వంలో మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి స మీక్షా సమావేశంలో సచివాలయం ప్రారంభోత్స వానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు...