Home Search
తెలంగాణ డిజిపి - search results
If you're not happy with the results, please do another search
విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టీసి సంస్థకు కానిస్టేబుళ్లు కళ్లు, చెవుల లాంటి వారని, కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లు నిబద్ధతతో పనిచేయాలని టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని...
ఎవ్వరున్నా వదిలిపెట్టం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం...
నోటీసులు వస్తే హాజరవుతా: బండి సంజయ్
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.. విచారణ జరపాలని డిజిపిని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు...
తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి నోటీసులు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్సి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకున్న కమీషన్ ఆయనకు...
మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త
హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు తెలంగాణ పోలీసు నియామక మండలి మరో అవకాశం కల్పించింది. ప్రిలిమ్స్ లో అర్హత పొందిన వారు మెయిన్స్లో...
రి’పబ్లిక్’ వివాదం
రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలు పెను వివాదం సృష్టించాయి. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన గవర్నర్.. పుదుచ్చేరి వెళ్లి నేరుగా...
రాజ్భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్: తెలంగాణలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసౌ సౌందరాజన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికుల గౌరవ వందనం...
కంటి వెలుగు-2 ప్రారంభం
మన తెలంగాణ/ఖమ్మం: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్తో పాటు యూపి మాజీ సిఎం...
బాబు, పవన్ భాయీభాయీ
మన తెలంగాణ/హైదరాబాద్: పొత్తులపై మాట్లాడేందుకు ఇంకా సమయం ఉందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహలుంటాయన్నారు. ఆ విధంగా ముందుకు సాగుతాయన్నారు. కేవలం ఎన్నికలు గడువు...
ఆత్మీయ స్వాగతం
హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి...
సిఎం కెసిఆర్కు రేవంత్ లేఖ
హైదరాబాద్ : సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలిందని ఆరోపించారు. పోలీసు విభాగంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల...
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు : సిఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ డిజిపి కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు,...
బెబ్బులిలా లేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: మోడీ...ఇదే అరాచకం! మీ ప్రభుత్వాన్ని (కేంద్రం) ప్రశ్నిస్తే... రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడుతారా? ఇదేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. ఒక ప్రధాన మంత్రి చేయాల్సిన పనులేనా? రాష్ట్రాలను పడగొట్టడమే మీ ధ్యేయమా? అని...
లైంగిక వేధింపులకు పాల్పడితే పథకాలు కట్
మన తెలంగాణ/హైదరాబాద్: పోలీస్ శాఖ 100 టోల్ ఫ్రీ నెంబర్పై అవగాహన ఉన్నట్లుగానే ఇకపై 1930 టోల్ ప్రీ నెంబర్పైనా ప్రతి ఒక్కరికీ అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి...
ప్రజా రవాణా పటిష్టం
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం
రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ కీలకం
నగర ప్రజల జీవితాల్లో ఇది భాగం కానుంది...
మెట్రో రైల్ రెండో దశ విస్తరణ నేపథ్యంలో నగర మంత్రులు,...
షర్మిల అరెస్ట్పై గవర్నర్ తమిళిసై ఆందోళన
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్పై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కారులో ఉండగానే లాగుతున్న దృశ్యాలు కలవరపెట్టాయని తెలిపారు. ఈ విషయంపై పిఎంఒ, డిజిపికి గవర్నర్...
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెక్కును రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో సోమవారం దివంగత ఎఫ్ఆర్వో...
అర్వింద్ ఇంటిపై దాడి
అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం గవర్నర్ తమిళిసై సీరియస్ నివేదిక ఇవ్వాలంటూ డిజిపికి ఆదేశం
టిఆర్ఎస్ శ్రేణులపై అర్వింద్ తల్లి ఫిర్యాదు ఎనిమిది మంది కవిత అనుచరులపై
నాన్ బెయిలబుల్ వారెంట్ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం :...
పురుషులు, మహిళలతో పోటీ పడలేం
తమకు ప్రత్యేకంగా ఈవెంట్లు నిర్వహించాలి
డిజిపి పేరిట ట్రాన్స్ జెండర్ల వినతిపత్రం
హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షకు క్వాలిఫై అయిన ఐదుగురు ట్రాన్స్ జెండార్స్ అభ్యర్థులతో కలిసి తెలంగాణ హిజ్రా అండ్ ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ సభ్యులు...