Thursday, May 2, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
AP SI Sirisha carried unknown dead body for 2 km

అనాథ శవాన్ని మోసిన ఎస్‌ఐ శిరీషకు పోలీసుల సెల్యూట్.. (వీడియో వైరల్)

ఎపి ఎస్‌ఐ శిరీషకు రాష్ట్ర పోలీసుల సెల్యూట్ పొలాల్లో పడివున్న అనాథ శవాన్ని కిలోమీటర్ వరకు మోసిన వైనం మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పొలాల్లో చనిపోయిన ఓ గుర్తు తెలియని వృద్ధుడి శవాన్ని కాశీబుగ్గ...
Car collided container in ORR

ఒఆర్ఆర్ పై కంటైనర్-కారు ఢీ

  హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఓటర్ రింగ్ రోడ్డుపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోని ఒఆర్‌ఆర్‌పై కారు-కంటైనర్ ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....
Schools rusume from July 1 in Telangana

రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే

10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు హాజరు తప్పనిసరి కాదు.... హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
KTR comments on BJP attack issue

తలుచుకుంటే తడాఖా చూపిస్తాం

మా ఓపిక నశిస్తే బిజెపి బయట తిరగలేదు పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్యకర్తల రాళ్ల దాడిని ఖండిస్తూ మంత్రి కెటిఆర్-  మాది ఉద్యమ పార్టీ, ఆ బలం, బలగం మాకుంది ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు...
Sircilla school ideal for Telangana

ప్రభుత్వ పాఠశాల ఇలా.. ఆదర్శంగా సిరిసిల్ల

విద్యార్థులు 1000 మంది 32 డెస్క్‌టాప్‌లతో కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ 12 సిసి కెమెరాలు డిజిటల్ లెర్నింగ్, ఫస్ట్‌ఎయిడ్ వగైరాలు ఆధునీకరించిన సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలను ప్రస్తావిస్తూ మంత్రి కెటిఆర్ ట్వీట్ రాష్ట్రమంతటా ఇలా ఉండాలన్నదే నా కల మనతెలంగాణ/హైదరాబాద్...

చెడు నుంచి మంచి

కుళ్లిన కూరగాయల నుంచి విద్యుత్ తయారుచేస్తున్నారు ప్రతి రోజూ 500యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది సుమారు 30కిలోల జీవ ఇంధనం తయారవుతున్నది మార్కెట్‌కు వెలుగును ఇస్తున్నది జీవ ఇంధనంతో మార్కెట్ క్యాంటిన్‌లో ఆహారం చేస్తున్నారు ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారుచేసే...

పదోన్నతులు పూర్తి

ఒకటి రెండు శాఖలు మినహా అన్నిటా ముగిసిన ప్రమోషన్ల ప్రక్రియ చాలా శాఖల్లో అర్హులకు ప్రమోషన్లు సర్వీసును రెండేళ్లకు తగ్గించడంతో పదోన్నతులు లభించాయి: సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌లకు కృతజ్ఞతలు మన తెలంగాణ/హైదరాబాద్: ...
Support price not give to sorghum crop by modi govt

కేంద్రం సెగకు ‘కంది’పోతున్న రైతు

9శాతం పంటకే మద్దతు ధర మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుల పాలిట దోబూచులాటగా మా రాయి. ఒకనాడు దిగుమతుల భారం మో యలేక పప్పుధాన్య పంటల సాగును ప్రత్యేక...
Day and Night Cricket Tournament under auspices of KCR Seva dalam

కెసిఆర్ సేవా దళం ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్

  ఫిబ్రవరి 05వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాసబ్‌ట్యాంక్ హాకీ మైదానంలో టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ సేవా దళం ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్‌ను...
The first Phase of Nominations ended in the AP

ఎపిలో ముగిసిన తొలివిడత నామినేషన్ల పర్వం

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల పాటు నామినేషన్ల దాఖలు పర్వం సాగింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొన్నిచోట్ల స్వల్ప ఘర్షణలు జరుగగా సోమవారం ఉదయం...
Rs 1.10 Cr Seized in RTC bus in AP

ఆర్‌టిసి బస్సులో రూ.1.10 కోట్లు స్వాధీనం

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద బస్సులో తరలిస్తున్న రూ.కోటీ 10 లక్షలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో నగదును గుర్తించారు. రాష్ట్రంలో...
BJP workers attack on Challa dharma Reddy house

ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి మూకల దాడి

రాళ్లు,కోడిగుడ్డు విసిరిన వైనం ఎంఎల్‌ఎ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు మనతెలంగాణ/హైదరాబాద్/ వరంగల్: హన్మకొండలో ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి ఇంటిపై ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల దాడికి దిగారు. ఎంఎల్‌ఎ ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. రాముడి...

మతరాజకీయాలతో సమాజాన్ని విభజిస్తున్న బిజెపి

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి మత రాజకీయాలు చేస్తూ సమాజాన్ని విభజిస్తోందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ఆసిఫ్ నగర్ సూరజ్ గార్డెన్ లో ఆదివారం నాడు...
India has lost 750 tigers in last eight years

మళ్లీ పులివేట

అటవీ శాఖ అధికారుల కసరత్తు మూడు రోజుల్లో మూడు పశువులను చంపిన వైనం జనాలు అప్రమత్తంగా ఉండాలిః మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: కొమురం భీం జిల్లాలో పులి గడచిన నాలుగు రోజులలో మూడు పశువులను చంపేసింది. దీంతో...
National Award for DIG Sumathi

డిఐజి సుమతికి జాతీయ పురస్కారం

  ఉత్తమ కోవిడ్‌వారియర్ అవార్డు మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ సమయంలో విశేష సేవలందించిన డిఐజి సుమతి కి ఉత్తమ కోవిడ్ వారియర్ జాతీయ పురస్కారం దక్కింది. ఈక్రమంలో న్యూఢిల్లీలో ఆదివారం నాడు జాతీయ మహిళా కమీషన్...
Ration distribution with Iris OTP

కనుసన్నల్లోనే ‘రేషన్’…!

ఇకపై ఐరిష్, ఒటిపి విధానాలకే సరుకులు హైకోర్టు సూచనలతో కొత్తపద్దతుల్లో పంపిణీ కరోనా మహమ్మారితోనే సరికొత్త విధానాలు ఈనెల పంపిణీతోనే నూతన విధానం ప్రారంభం   మన తెలంగాణ/నల్లగొండ: కరోనా మహమ్మారి నేపథ్యంలోనే ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో సరుకుల పంపిణీ...
Man dead after felt in Lake in Medak

చెరువులో పడి యువకుడి మృతి

  మన తెలంగాణ/వెల్దుర్తి: చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని దేవతల చెరువులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం... వెల్దుర్తి మండలంలోని దేవతల...

రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 276 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో...

రాష్ట్రంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో పోలియో చుక్కల పంపిణీ జరుగనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు చిన్నారులకు పోలీసులు చుక్కలు వేయనున్నారు....
Boy killed in dog attack in Begumpet

కుక్కల దాడిలో బాలుడు మృతి

  మనతెలంగాణ, హైదరాబాద్ : కుక్కలు దాడి చేయడంతో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని బహదూర్‌పుర, అసద్‌బాబానగర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం....స్థానికంగా ఉంటున్న మోహినుద్దిన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడి కుమారుడు...

Latest News