Wednesday, May 15, 2024

ఆర్‌టిసి బస్సులో రూ.1.10 కోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Rs 1.10 Cr Seized in RTC bus in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద బస్సులో తరలిస్తున్న రూ.కోటీ 10 లక్షలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోదాడ నుంచి విజయవాడ వస్తున్న బస్సులో నగదును గుర్తించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతన్న వేళ ఇంత మెత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. నగదును ఎన్నికల కోసమా..? లేక హవాలా నగదా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rs 1.10 Cr Seized in RTC bus in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News