Sunday, May 19, 2024
Home Search

శ్రీవారి దర్శనం - search results

If you're not happy with the results, please do another search
Tirumala Temple Information

తిరుమల ఆలయ సమాచారం..

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్‌లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్ రహిత సర్వదర్శనానికి...
IRCTC Tour Package for Tirupati devotees

తిరుపతి వెళ్లే భక్తుల కోసం నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీ

హైదరాబాద్: తిరుపతి వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సిటిసి నాలుగు రోజుల టూర్ ఫ్యాకేజీని ప్రకటించింది అందులో భాగంగా ‘పూర్వ సంధ్య’ పేరుతో 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది....
8 hours time for Tirumala Sarva Darshan

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 23 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. తిరుమలలో ఆదివారం శ్రీవారిని 78, 818 మంది...
Minister koppula eshwar visit kanipakam temple

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

హైదరాబాద్: తిరుపతి లో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీవారిని...
Daily worship to Sri Lakshmi Narasimha as Vedokta

వేదోక్తంగా శ్రీలక్ష్మీనరసింహునికి నిత్యపూజలు

యాదాద్రి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో వేదోక్తంగా నిత్యపూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. వేసవి...
Today Tirumala Temple Information

తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి...
Tirumala Temple News

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో 16 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు...
Today Tirumala Temple Updates

తిరుమల ఆలయ సమాచారం..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆలయానికి భారీగా భక్తులు చేరుకోవడంతో బుధవారం శ్రీవారి సర్వదర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని...
Laksha Pushparchana on Ekadashi in honor of Sri Lakshmi Narasimha

శ్రీ లక్ష్మీనరసింహుడికి వైభవంగా ఏకాదశి లక్ష పుష్పార్చన

మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శ్రీ స్వామి, అమ్మవారలకు వైభవంగా లక్ష పుష్పార్చన పూజను నిర్వహించారు. సోమవారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ, అర్చన,...
Today Tirumala Temple Updates

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. సోమవారం శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, టోకెన్ లేని భక్తులకు స్వామివారి...
Huge Devotees visit Tirumala Temple

తిరుమలలో కొత్త నిబంధనలు..

హైదరాబాద్ : తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి వస్తోంది. తిరుమలలో ప్రధానంగా.. శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం...
Today Tirumala Temple Updates

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల...
Olectra e-buses in Tirumala Temple

తిరుమల కొండపైకి ఒలెక్ట్రా ఈ-బస్సులు

హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం చేసింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ...
Implementation of face recognition technology on an experimental basis from March 1

మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు

హైదరాబాద్ : తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి...
Crowd of devotees is common in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు స్వామివారి దర్శనం కోసం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కొరకు భక్తులకు 20 గంటల...

భక్తులకు అందుబాటులో టిటిడి మొబైల్ యాప్

హైదరాబాద్ ః శ్రీవారి భక్తుల కోసం మొబైల్ యాప్‌ను టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో ఫ్లాట్‌ఫాంపై అభివృద్ధి చేసిన ఈ యాప్‌కు టిటి దేవస్థానమ్స్ అనే నామకరణ చేశారు. ఈ యాప్ సాయంతో...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం కంపార్టుమెంట్లు అన్ని నిండి వెలుపల క్యూలైన్ లో భక్తులు వేచిఉంటున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి...

శ్రీనివాసుని దర్శనానికి 2 గంటల సమయం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 74,998...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు...

Latest News