Home Search
శ్రీవారి దర్శనం - search results
If you're not happy with the results, please do another search
సీమ జలవిలయం
16 మంది మృతి, 70 మంది గల్లంతు
చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేని వర్షాలు
ఆర్టిసి బస్సు మునిగిపోయి ముగ్గురు దుర్మరణం, కొట్టుకుపోయిన నందలూరు రాజంపేట రైల్వే ట్రాక్, హెలికాఫ్టర్...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 32,375 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
4న తిరుమలో దీపావళీ ఆస్థానం..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం తిరుమల శ్రీవారిని 28,311 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 27,716 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం….
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత 24 గంటల్లో శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి పూజలు...
శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన సిఎం జగన్
అమరావతి: తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టిటిడి...
తిరుమలలో ఈరోజు నుంచి బ్రహ్మోత్సవ దర్శనాలు..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 21,784 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 10,681 మంది...
నేడు తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 28,601 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 13,653 మంది...
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న తిరుమల శ్రీవారిని 32,050 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 12,709 మంది...
తిరుమలలో భక్తుల కోలాహలం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. నిన్న సెలవు రోజు కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిన్న 29,821 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు....
తిరుమలలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,880 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తం 31,558 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో...
ఇకపై అందరికీ స్వామివారి సర్వదర్శనానికి అనుమతి
అమరావతి: శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. ఇకపై స్వామివారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల నుండి 8 వేలకు పెంచుతూ టిటిడి...
కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సుబ్బారెడ్డి దంపతులు
అమరావతి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు టిటిడి తరపున శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాకం అతిథి గృహం వద్దకు చేరుకున్న సుబ్బారెడ్డి...
తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….
తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి తక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని 16,498 మంది దర్శించుకున్నారు....
నమో శ్రీ లక్ష్మీనారసింహ.. నమో నమామి..
శ్రీ లక్ష్మీనరసింహుడి రథోత్సవ
జాతర వైభవం
భక్తకోటి రక్షణకై ఊరేగిన
కల్యాణ మూర్తులు
శ్రీ మహావిష్ణు అలంకారుడిగా,
గరుడవాహన సేవలో దేవదేవుడి దర్శనం
నేడు చక్రతీర్థ మహోత్సవం,
దోపు ఉత్సవం
వైభవం వైభవం శ్రీ లక్ష్మీ
నరసింహుడి జాతర వైభవం.. లోకరక్షణకై కల్యాణ దంపతులు ఊరేగిన...
యాదాద్రి ఆర్జిత సేవలు 31 వరకు రద్దు
తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత, నేటి మధ్యాహ్నం నుంచి దర్శనం నిలిపివేత
వేములవాడలో పలు ఆర్జిత సేవలు రద్దు
ఏప్రిల్ 3 వరకు తలనీలాలకు స్వస్తి
నిత్యాన్నదాన సత్రాలు మూసివేత
థర్మల్గన్లతో భక్తులపై నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...
కరోనా నివారణకు ధన్వంతరి మహాయాగం
మనతెలంగాణ/తిరుమల ప్రతినిధి: కరోనా వ్యాధి విస్తరణకు అవకాశం లేకుండా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి కంపార్ట్మెంట్లులో భక్తులు సమూహంగా వేచి ఉండే పద్దతికి టిటిడి స్వస్తిచెప్పింది. శ్రీ రామనవమి నాడు ఒంటిమిట్ట...
దైవ సన్నిధి
తిరుమలలో స్వామివారి ఏకాదశ దర్శనం కోసం సకుటుంబంగా మంత్రి కెటిఆర్
తిరుపతి/హైదరాబాద్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు ఆదివారం తిరుపతికి చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి...