Home Search
శ్రీవారి దర్శనం - search results
If you're not happy with the results, please do another search
శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు దైవ దర్శనం కోసం 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 76,876...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని టిటిడి అధికారులు తెలిపారు....
క్యూలైన్ లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనం…
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. క్యూలైన్ లేకుండానే నేరుగా భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు....
శ్రీవారి దర్శనం కోసం వచ్చి భార్య, బావమరిదిని చంపిన భర్త…
తిరుపతి: మహారాష్ట్రకు చెందిన భక్తుడు తన భార్య, బావమరిదిని చంపి అనంతరం అతడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సంఘటన తిరుపతిలోని అలిపిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు...
నేరుగా శ్రీవారి దర్శనం
తిరుమల : వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు భక్తులు. ఆదివారం శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,103 మంది భక్తులు తలనీలాలు...
వచ్చే రెండు నెలలకు శ్రీవారి దర్శనం టికెట్లు
హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టిటిడి రెండు నెలలకు ఒకేసారి టిక్కెట్లను విడుదల చేయనుంది. మే, జూన్ నెలలకు రూ.300 పత్యేక ప్రవేశ దర్శనం టెక్కెట్లను ఈ...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో భారీగా జనాలు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం 28...
వరుస సెలవులు.. శ్రీవారి దర్శనం కోసం వేచి చూడాల్సిందే..
తిరుమల: వేసవితోపాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు విచ్చేశారని టిటిడి ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం...
భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి
నూతన టెక్నాలజీతో అధిక సంఖ్యలో నాణ్యమైన శ్రీవారి లడ్డూల తయారీ
తిరుమలలో గణతంత్ర వేడుకల్లో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా...
శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు…
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,119మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు....
శ్రీవారి దర్శనం ప్రారంభం..
తిరుమలః మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మూసివేసిన తిరుమల దేవస్థానాన్ని దాదాపు 75 రోజుల తర్వాత టిటిడి తిరిగి ప్రారంభించింది. ఈ సందర్భంగా స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా...
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. శనివారం ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి...
శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 300 టికెట్లు విడుదల
తిరుమల: ఏప్రిల్ 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. మే, జూన్ నెలలకు సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది. రోజుకు 11వేల చొప్పున టోకెన్లు విడుదల...
శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని 7 లక్షలు వసూలు..
తిరుపతిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులను ఓ లాడ్జి నిర్వాహకులు మోసం చేశారు. ప్రత్యేక దర్శనం కల్పిస్తామని 540 మంది భక్తుల వద్ద 7 లక్షల రూపాయలను లాడ్జీ నిర్వాహకులు వసూలు...
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల..
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్ లైన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన 13.5 లక్షల దర్శన...
ఆన్లైన్ లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు..
తిరుమల/ఈరోజు వార్తలు: శ్రీవారి ఫిబ్రవరి నెల దర్శన కోటాను ఈనెల 28, 29 తేదీల్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 28వ తేదీ ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం...
ఆన్ లైన్ లో తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 26,249 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం స్వామివారికి...
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న 59,621...
తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.బుధవారం రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి కుటుంబ సమేతంగా...