Wednesday, May 15, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Three Died In Road Accident In Kadapa At AP

రెండు బైక్ లు ఢీ: ఇద్దరు మృతి

  అమరావతి: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణ జిల్లా ముదినేపల్లి మండలం చేవూరుపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కలిదండి గ్రామానికి చెందిన...

అస్వస్థతకు గురై విద్యార్థి మృతి

అమరావతి: ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం మండలం అక్కచెరువు తండావాసి ప్రవీణ్ నాయక్ ప్రకాశం...

ప్రజలతో బిజెపి కపటనాటకాలు

ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభుత్వాలను అనుసంధానం చేసేది పరస్పర నమ్మకమొక్కటే కావాలి. తాము చేపట్టిన అధికార దండం గాని, చలాయించే అధికారం గాని ప్రజలిచ్చినవే గాని, తమ సొంతం కావనే ఎరుకతో పాలకులు వ్యవహరించాలి....
All govt sectors Privatization

అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!

నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...

బడ్జెట్‌పై కసరత్తు

భారం మోపకుండానే ఆదాయం పెంపుపై దృష్టి కొత్త బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు ఉండకపోవచ్చు? వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు కోరనున్న ఆర్థిక శాఖ మన తెలంగాణ/ హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో, వాటిని సమర్ధవంతంగా అమలు...
Vanama Raghava arrest in Khammam

వనమా రాఘవ అరెస్ట్

వనమా రాఘవను తెలంగాణ, ఎపి సరిహద్దుల్లో కస్టడీలోకి తీసుకున్న భద్రాద్రి పోలీసులు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ2గా రాఘవ టిఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ మనతెలంగాణ/కొత్తగూడెం: పాత పాల్వంచలో రామకృష్ణ కు టుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన...
23% fitment for AP Employees

ఎపి ఉద్యొగులకు 23శాతం ఫిటెమెంట్

రిటైర్మెంట్ వయసు 62కు పెంచుతూ సిఎం జగన్ ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎపి ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించడంతో పాటు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి...

ఎపిలో కొత్తగా 840 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 840 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో ఒకరు మృతి...
6 including 4 children burnt to death in Karnataka

లెక్చరర్ ఆత్మహత్య…

అమరావతి: ఓ లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి కోర్టు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాళ్లూరి జక్కరయ్య(50) అనే వ్యక్తి అంబేడ్కర్ కాలేజీలో...
AP top with 39.8% vaccination of 15-18 age group

పిల్లలకు వ్యాక్సినేషన్‌లో అగ్రస్థానంలో ఎపి

న్యూఢిల్లీ: దేశంలో 15-18 వయసు లోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసు ప్రారంభించిన మొదటి రెండు రోజుల్లోనే 39.8 శాతం మందికి వ్యాక్సిన్ అందచేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది....
Six Members dead in Car collided tractor

కారు బోల్తా: ఇద్దరు మృతి

అమరావతి: కారు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండా మండలం వెంకటాపురం తండా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  విజయ్, చంద్రశేఖర్ అనే...

ముగిసిన ఎపి సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సిఎం భేటీ అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సిఎం జగన్ విశాఖ నుంచి భోగాపురం...
RSI commits suicide by shooting himself with revolver

ఎపిలో రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా హోమ్ గార్డ్స్ ఆర్.ఎస్‌ఐ ఈశ్వరరావు ఆదివారం నాడు తన నివాసంలో రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009లో కాకినాడలో ఈశ్వర్‌రావు ఆర్‌ఎస్‌ఐగా...
Telangana Reports 129 new corona cases in 24 hrs

ఎపిలో కొత్తగా 165 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,219మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో...
More visitors in Zoo park

జూపార్కులో మొదటి రోజు ఆహ్లాదంగా..

మన తెలంగాణ / రాజేంద్రనగర్: 2022 నూతన సంవత్సరం మొదటి రోజు వన్యప్రాణులు తిలకించేందుకు నగర ప్రజలు ఉత్సాహం చూపారు. కుటుంబ సమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో గడపాలంటే గుర్తొచ్చే జూపార్కును సందర్శించేందుకు వేలాదిగా...
Five people were killed in different accidents in AP

ఎపిలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండు బైక్‌లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా కారుకు మంటలు అంటుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి...
AP Reports 1257 new corona cases in 24 hrs

ఎపిలో కొత్తగా 176 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,717మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 176 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో...
Three Died In Road Accident In Kadapa At AP

రెండు బైక్ లు ఢీ: ముగ్గురు మృతి

విశాఖపట్నం: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విశాఖపట్నంలోని బిఆర్‌టిఎస్ రోడ్డులో శనివారం ఉదయం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ...
Union Home Ministry to held meeting on telugu states issues

విభజన వివాదాలు తెగేనా?

జనవరి 12న తెలుగు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులతో కేంద్రం భేటీ విభజన సమస్యలు, జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం మన తెలంగాణ/ హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన వివాదాలను పరిష్కరించడానికి...
Green Man is Narpath singh raj purohith

గ్రీన్‌మ్యాన్‌కు సన్మానం

మనతెలంగాణ/ హైదరాబాద్: ప్రజల్లో పర్యావరణపై అవగాహన కల్పిస్తున్న ‘గ్రీన్ మ్యాన్’ నర్పత్‌సింగ్ రాజ్ పురోహిత్‌ను తెలంగాణ అటవీశాఖ అధికారులు ఘనం సన్మానించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణ, వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తూ.....

Latest News