Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో ఆర్టిసి బస్సు ప్రమాదం
9 మంది దుర్మరణం
మరి 9మందికి తీవ్రగాయాలు
వంతెన పైనుంచి వాగులో పడిన బస్సు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని జల్లేరు వద్ద బుధవారం ఆర్టిసి బస్సు వంతెనపై నుంచి...
ఓబీసీ కులగణనకు కేంద్రం నో..
న్యూఢిల్లీ: దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ(సెన్సెస్) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ...
జల్లేరువాగులో బోల్తాపడిన బస్సు: 9 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి జల్లేరువాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా...
చాక్లెట్ కోసమని వెళ్తే… బాలుడి పైనుంచి వెళ్లిన బస్సు
అమరావతి: చాక్లెట్ కోసమని వెళ్లిన బాలుడు బస్సు వెనక చక్రాల కిందపడి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు, ప్రభావతి అనే దంపతులు...
వినియోగదారులకు ‘ఉల్లి’ ఘాటు
ఇప్పటికే రూ.50ను క్రాస్ చేసిన ఉల్లి
ఆందోళనలో వినియోగదారులు
కొద్ది రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది : అధికారులు
హైదరాబాద్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కారణంగా దానిలో ఉండే అనేక పోషకాలు రోగ...
కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు
హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎ1 నిందితుడి అరెస్ట్
అమరావతి: ఎపిలో వెలుగులోకి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సిఐడి అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ స్కాంలో సంబంధం ఉందంటూ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు...
వేలం ద్వారానే బొగ్గు బ్లాగుల కేటాయింపు: ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సమీపంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఆయన...
ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు
దేశంలో 38కి పెరిగిన కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఎపి వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి...
అమరతేజానికి అంతిమ వీడ్కోలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు
మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు...
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు అరెస్ట్
ముంబై,పుణె,ఢిల్లీలో సిఐడి దర్యాప్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈక్రమంలో ఈ కేసులో ఎ6 సీమెన్స్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎ8 డిజైన్...
ఎపిలో కొత్తగా 160 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 160 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరోకరు...
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ : భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి....
ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..
అమరావతి: దేశంలో కలవరపెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్లో ఎంటరైంది. ఆదివారం ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఐర్లాండ్ నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్...
రాష్ట్రంలో 188 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 35,978 శాంపిల్స్ పరీక్షించగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు....
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్రెడ్డి నియామకం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
ఎపిలో కొత్తగా 156 పాజిటీవ్ కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 156 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన...
మాజీ ఐఎఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఎపి సిఐడి సోదాలు
రూ.242 కోట్లు షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు
ఈనెల 13న హాజరుకావాలని సిఐడి నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న మాజీ ఐఏఎస్ అధికారి...
ఎపిలో 142 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో 32,793 కరోనా పరీక్షలు నిర్వహించగా 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 188...