Monday, April 29, 2024
Home Search

ఆంధ్రప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
RTC bus accident in AP: 9 killed

ఎపిలో ఆర్‌టిసి బస్సు ప్రమాదం

9 మంది దుర్మరణం మరి 9మందికి తీవ్రగాయాలు వంతెన పైనుంచి వాగులో పడిన బస్సు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని జల్లేరు వద్ద బుధవారం ఆర్‌టిసి బస్సు వంతెనపై నుంచి...
Minister Nityanand Rai says No plan for OBC Census

ఓబీసీ కులగణనకు కేంద్రం నో..

న్యూఢిల్లీ: దేశంలో వెనుకబడిన కులాల జనాభా గణనకు జనాభా లెక్కల సేకరణ(సెన్సెస్‌) సరైన సాధనం కాదని హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ...
9 Members dead in Bus accident in west godawari

జల్లేరువాగులో బోల్తాపడిన బస్సు: 9 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి జల్లేరువాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా...
Boy dead in Bus accident in Krishna dist

చాక్లెట్ కోసమని వెళ్తే… బాలుడి పైనుంచి వెళ్లిన బస్సు

అమరావతి: చాక్లెట్ కోసమని వెళ్లిన బాలుడు బస్సు వెనక చక్రాల కిందపడి చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావు, ప్రభావతి అనే దంపతులు...

వినియోగదారులకు ‘ఉల్లి’ ఘాటు

ఇప్పటికే రూ.50ను క్రాస్ చేసిన ఉల్లి ఆందోళనలో వినియోగదారులు కొద్ది రోజుల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది : అధికారులు హైదరాబాద్: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కారణంగా దానిలో ఉండే అనేక పోషకాలు రోగ...
Corona prevention costs billions every two years

కరోనా నివారణకు రెండేళ్లకు వేలకోట్లు ఖర్చు

హైదరాబాద్: జనజీవనాన్ని అతలాకుతలం చేసి.. ఎందరో ప్రాణాలను... మరెందరో ఉద్యోగాలను, ఇంకెదరో జీవితాలను అస్తవ్యస్తం చేసింది కరోనా మహమ్మారి.. వైరస్ మొదటి సంవత్సరం నామ మాత్రంగా ఉన్నా, రెండో విడత మాత్రం కరోనా...
12 Arrested in nandyal Tenth Question Paper leak case

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎ1 నిందితుడి అరెస్ట్

  అమరావతి: ఎపిలో వెలుగులోకి వచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో సిఐడి అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ స్కాంలో సంబంధం ఉందంటూ రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు...
Govt to follow auction for Coal block allocation:Pralhad Joshi

వేలం ద్వారానే బొగ్గు బ్లాగుల కేటాయింపు: ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ: తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సమీపంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయమని ఆయన...
7 new omicron cases registered in telangana

ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు

దేశంలో 38కి పెరిగిన కేసులు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఎపి వైద్యారోగ్య శాఖ ధృవీకరించింది. ఐర్లాండ్ నుంచి విశాఖకు వచ్చిన విజయనగరానికి చెందిన వ్యక్తికి...
Saiteja funeral over with military ceremonies

అమరతేజానికి అంతిమ వీడ్కోలు

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన లాన్స్‌నాయక్ సాయితేజకు చిత్తూరు జిల్లాలోని స్వగ్రామమైన ఎగువరేగడలో పోలీసు,సైనిక లాంఛనాలతో పూర్తైన అంత్యక్రియలు మిన్నంటిన జై జవాన్, అమర్ రహే సాయితేజ నినాదాలు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ చిత్తూరు...
Five people killed in different accidents

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్టేషన్ పరిధిలోని బౌరంపేటలో...

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగ్గురు అరెస్ట్

ముంబై,పుణె,ఢిల్లీలో సిఐడి దర్యాప్తు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈక్రమంలో ఈ కేసులో ఎ6 సీమెన్స్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎ8 డిజైన్...
AP Reports 1257 new corona cases in 24 hrs

ఎపిలో కొత్తగా 160 కరోనా కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 160 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక, కరోనాతో మరోకరు...
India Report 35 Omicron Cases

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..

న్యూఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 33 కేసులు నమోదు కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్, చండీగడ్, కర్ణాటక, రాష్ట్రాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి....
AP Reports First Omicran Case 

ఎపిలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు..

అమరావతి: దేశంలో కలవరపెడుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎంటరైంది. ఆదివారం ఎపిలో తొలి ఒమిక్రాన్‌  కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఐర్లాండ్‌ నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌...
India records 1604 new Covid-19 cases

రాష్ట్రంలో 188 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం 35,978 శాంపిల్స్ పరీక్షించగా188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు....
Niroop appointment as Supreme Court Senior Advocate

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్‌రెడ్డి నియామకం

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్‌రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
India Reports 2503 new corona Cases in 24 hrs

ఎపిలో కొత్తగా 156 పాజిటీవ్ కేసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 31,131 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 156 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన...
AP CID searches house of former IAS Lakshminarayana

మాజీ ఐఎఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఎపి సిఐడి సోదాలు

రూ.242 కోట్లు షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆరోపణలు ఈనెల 13న హాజరుకావాలని సిఐడి నోటీసులు మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న మాజీ ఐఏఎస్ అధికారి...
348 new covid cases reported in telangana

ఎపిలో 142 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో 32,793 కరోనా పరీక్షలు నిర్వహించగా 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో ఇద్దరు మృతి చెందారు. కొవిడ్ నుంచి 188...

Latest News