Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో నాలుగు ఒమిక్రాన్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు మహిళ ఈనెల 19న కువైట్ నుంచి విజయవాడకు...
సొంతూరులో సిజెఐ రమణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం సొంతూరు పొన్నవరానికి సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ చేరుకున్నారు. సిజెఐ హోదాలో తొలిసారిగా పొన్నవరం రావడంతో రమణపై గ్రామస్థులు పూల వర్షం కురిపించి...
ఎపిలో 135 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164...
సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై నాని సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై నాచురల్ స్టార్ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ''టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించారు. టికెట్ పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది....
పుట్టినచోట గిట్టుతోందా?
దక్షిణాఫ్రికాలో ఉవ్వెత్తున ఎగిసి అనూహ్యంగా తగ్గుముఖం పడుతున్న ఒమిక్రాన్ కేసులు, వారం క్రితం 27వేలు, తాజాగా 17వేల కేసులు
కొత్త వేరియెంట్ దిగివస్తుందని వైద్యనిపుణుల విశ్లేషణ
భారత్లో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
ఢిల్లీలో...
దేశంలో 226కు చేరిన ఒమిక్రాన్ కేసులు
మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 57, తెలంగాణలో 25,ఎపిలో 2
న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి...
ఎపిలో కొత్తగా 103 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 28,670 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 103 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 175మంది...
ఎపిలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు….
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారించారు. డిసెంబర్ 12న కెన్యా నుంచి చెన్నైకి వచ్చారు. అక్కడి నుంచి 39 ఏళ్ల...
చలి పంజా
వృద్ధులు, చిన్నారుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన
ఏజెన్సీలో మంచు దుప్పటి
ఆదిలాబాద్ జిల్లా గిన్నెధరిలో 3.5డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తరాది నుంచి విపరీతంగా శీతల గాలులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో...
విద్యుత్ బకాయిల వివాదం… ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలి
విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ బకాయిల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. విద్యుత్ బకాయిల...
ఎపిలో మతమార్పిడులపై 18 ఎన్జిఓలపై ఫిర్యాదులు
లోక్సభలో కేంద్ర మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం(ఎఫ్సిఆర్ఎ) కింద ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన 18 స్వచ్ఛంద సంస్థలు(ఎన్జిఓలు) మతమార్పిడులకు పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం...
మీ గెలుపు ఎందరికో స్ఫూర్తి
షట్లర్ శ్రీకాంత్కు ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్పై అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా భారత ప్రధాన...
సింగరేణి బొగ్గుకు పెరుగుతున్న ఆదరణ
కోలిండియా నుంచి సింగరేణి బొగ్గుకు మారిన ఎన్టిపిసి
షోలాపూర్ ఎన్టిపిసి ప్లాంటుకు బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణితో ఒప్పందం
ఏడాదికి 25 లక్షల 40 వేల టన్నుల సరఫరా
హైదరాబాద్: సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్...
అండర్-19 వరల్డ్ కప్కు భారత జట్టు ఎంపిక
ముంబై: వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండ ర్-19 వరల్డ్కప్ టోర్నీకి బిసిసిఐ జట్టును ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టా ండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది బోర్డు....
‘కల్వకుర్తి’లో కొత్తదేం లేదు
పెరిగిన ఆయకట్టు మేరకే నీటి కేటాయింపులు పెంచాం
రెండు కాంపోనెంట్లుగా గెజిట్లో పొందుపర్చటం సరైంది కాదు
800 అడుగుల వద్ద నుంచే నీటి ఎత్తిపోత
2006లోనే బ్రిజేష్ ట్రిబ్యునల్కు డిపిఆర్
కృష్ణ బోర్డుకు రాష్ట్ర ఇఎన్సి
మనతెలంగాణ/హైదరాబాద్...
తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
ఎన్ఎస్పిలో ముగ్గురు, స్వర్ణముఖిలో మరో ముగ్గరు మృతి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు సరదాగా ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో ఎన్ఎస్పి కాలువలో ముగ్గురు...
ఎపిలో 121 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 29,643 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 121 మందికి కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 20, విశాఖ జిల్లాలో 13, పశ్చిమ...
దేశంలో 145 కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ : తాజాగా గుజరాత్లో ఇద్దరికి ఒమిక్రాన్ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 145 కు చేరింది. బ్రిటన్ నుంచి ఆదివారం గుజరాత్కు వచ్చిన 45 ఏళ్ల వ్యక్తితోపాటు బాలుడిలో...
20 నెలల కనిష్ఠానికి క్రియాశీలక కేసులు
న్యూఢిల్లీ : మనదేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య ఆదివారం కొంతమేర తగ్గింది. గత 24 గంటల్లో 7,081కొత్త కేసులు వెలుగు చూడగా, 264 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు...
ఎత్తిపోతలపై ఎపికి షాక్
సీమ ఎత్తిపోతలను పర్యావరణ చేపట్టవద్దు జాతీయ హరిత
ట్రిబ్యునల్ తీర్పు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఎపి ప్రభుత్వానికి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎపికి ఎన్జిటి షాక్ ఇచ్చింది. ఈ పథకం పట్ల...