Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో 159 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో 29,263 కరోనా శాంపిళ్లు పరీక్షించగా, 159 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు...
చెరువులో బోల్తాపడిన బస్సు…
అమరావతి: ఆర్టిసి బస్సు చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగిరెడ్డిపాలెం శివారులో చెరువు కట్ట పైనుంచి బస్సు వెళ్తుండగా...
ఏపి వరద బాధితుల కోసం విరాళాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయంగా సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. వరద...
ఊపిరిచ్చిన నిమ్స్
మొదటిసారిగా విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
19ఏళ్ల యువతికి బ్రెయిన్డెడ్ మహిళ లంగ్స్ను అమర్చిన వైద్యులు
కొవిడ్ తర్వాత దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగిన మొదటి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామ్స్ ఇనిస్టిట్యూట్...
తెలుగువాడి మదిలో చెరగని ముద్ర వేశారు: పేర్ని నాని
హైదరాబాద్: తెలుగు సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఎపి మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు. అనంతరం సిరివెన్నెల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ''తెలుగు అక్షరాలు 56. తెలుగు...
ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు మళ్లీ అస్వస్థత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎఐజిలో బిశ్వభూషణ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో...
ఎపిలో అల్ప‘పీడ’నం
మరో రెండు రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
కృష్ణా, గుంటూరు, ప.గో,తూ. గోలలో ఎల్లో అలర్ట్
నెల్లూరులో కేంద్ర బృందం పర్యటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల...
ఎపిలో 178 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22, 657 శాంపిల్స్ పరీక్షించగా178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో...
ఎపి సిఎస్ పదవీ కాలం మరో ఆరునెలలు పొడగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీకాలం పొడిగిస్తూ ఆదివారం నాడు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్శర్మను మరో 6 నెలలు పాటు ఎపి సిఎస్గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే...
నేడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉ.11 గంటలకు ప్రారంభం
పార్లమెంట్లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్లపై కేంద్రాన్ని నిలదీయాలని...
ఎపిలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 28,509 శాంపిల్స్ను పరీక్షించగా.. 248...
ఎపిలో టమాట దొంగల ముఠా
అమరావతి: తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా టమాట ధరలు ఆకాశన్నంటుతుండటంతో టమాటలనూ దొంగల ముఠాల కన్నుపడింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో ఓ రైతుకు చెందిన రూ.12 వేల...
కేంద్రం నిధులు విడుదల చేయాలి: ఉషారాణి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 13 నుండి 20 వరకు చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలలో కురిసిన భారీ వర్షాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్ర...
ఎపిలో వరద విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సిపిఐ...
ఎపిలో 184 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 29,731 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 కేసులు వెల్లడి కాగా, కృష్ణా జిల్లాలో...
పెరిగిన టొమాటో ధరలు దిగిరావు: క్రిసిల్
ముంబయి: ఇటీవలి కురిసిన భారీ వానల కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన టొమోటో ధరలు మరో రెండు నెలలపాటు కిందికి దిగిరావు అని క్రిసిల్ పరిశోధన సంస్థ శుక్రవారం తెలిపింది....
రాజ్యాంగమే మహోన్నత గ్రంథం
భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలోని కోట్లాది ప్రజల పరిపాలన ప్రజాహిత గ్రంథం భారత రాజ్యాంగం. చారిత్రకంగా మానవ నిర్మిత అడ్డుగోడలై కుల, మత, లింగ, భాష , ప్రాంతం...
శ్రీశైలంలో మహిళా సాఫ్ట్వేర్ ఆత్మహత్యాయత్నం..
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని గురువారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పుణ్యక్షేత్రంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.విషయం గ్రహించిన స్థానికులు ఆమెను 108 అంబులెన్స్లో సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి...
క్రీడల అభ్యున్నతికై సంపూర్ణ సహకారం అందిస్తా: హరీశ్ రావు
సిద్ధిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగే మహిళా సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు....
రాచకొండలో భారీగా గంజాయి పట్టివేత..
హైదరాబాద్: రాచకొండ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. గురువారం ఉదయం పెద్ద ఎత్తున గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 10 టైర్ల...