Tuesday, April 30, 2024

కారు బోల్తా: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Car accident in AP

అమరావతి: కారు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండా మండలం వెంకటాపురం తండా వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  విజయ్, చంద్రశేఖర్ అనే వ్యక్తులు తమిళనాడులోని సేలం నుంచి పెనుకొండకు వస్తుండగా కారు బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News