Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో అక్కాచెల్లెళ్లను తుపాకీతో కాల్చి
ఢిల్లీ: డబ్బుల విషయంలో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఢిల్లీలోని ఆర్కె పురం ప్రాంతం అంబేడ్కర్ బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేఖేల్,...
ఢిల్లీలో నియంతృత్వ పాలన సాగుతోంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఢిల్లీలో కేంద్రం తొలి దాడి చేసిందని, దీన్ని అడ్డుకోని పక్షంలో...
ఢిల్లీలో నియంతృత్వ పాలన సాగుతోంది
ఢిల్లీలో నియంతృత్వ పాలన సాగుతోంది
అడ్డుకోకపోతే మిగతా రాష్ట్రాల్లోనూ అర్డినెన్స్లు వస్తాయి
ఆప్ మహార్యాలీలో కేంద్రం తీరుపై ఆరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ధ్వజం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సేవల నియంత్రణపై ఆర్డినెన్స్ తీసుకువచ్చిన కేంద్రంపై ఢిల్లీ...
2024కు ప్రతిపక్ష వేదిక సాధ్యమా!
2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని బిజెపిని గద్దె దించడం కోసం ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్షాల భేటీని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏర్పాటు చేశారు. ఇది ప్రాథమిక భేటీ అయినప్పటికీ...
కోటిన్నర పరీక్షల కంటి వెలుగు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ఇటీవల మరొక మైలు రాయిని దాటింది. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే...
నీ సిఎం కుర్చీ సిద్ధూ ఇచ్చిన బహుమతి: నవ్జ్యోత్ కౌర్
చండీగఢ్: కాంగ్రెస్ నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సిద్ధూ భార్య నవ్జ్యోత్ కౌర్ సంచలన విషయాలు బయటపెట్టారు. పంజాబ్కు...
ఒకే వేదిక పైకి కాంగ్రెస్, ఎస్పి, టిఎంసి నేతలు
న్యూఢిల్లీ : చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిపక్ష నేతల భేటీ ఈ నెల 23 న పాట్నాలో జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు ఈ వేదికపై ఒకచోట కలువనున్నారు. ఈ నెల 12న ముందుగా...
కనీసం 450 లోక్ సభ స్థానాల్లో బిజెపితో విపక్షాల నువ్వా, నేనా పోటీ!
న్యూఢిల్లీ: 2024లో లోక్సభ మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ(బిజెపి)ని ఓడించాలంటే ద్విముఖ పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. లోక్సభ 450 స్థానాలకు ఈ ద్విముఖ వ్యూహాన్ని...
నీతి ఆయోగ్ నిరర్థకత
గత శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారత దేశాన్ని మంచి మార్పు దిశగా నడిపించే జాతీయ సంస్థ) ఎనిమిదవ పాలక మండలి సమావేశాన్ని...
ఢిల్లీలో బాలిక కిరాతక హత్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి అంతా చూస్తూ ఉండగానే ఓ 16 ఏండ్ల బాలికను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. దాడికి దిగిన యువకుడు కత్తితో...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
కెసిఆర్తో భేటీ కానున్న ఢిల్లీ సిఎం.. ఆయనతో పాటు మరో ముఖ్యమంత్రి…
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయంకు కేజ్రీవాల్ చేరుకోనున్నారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సిఎం భగవంత్ సింగ్...
నేడు హైదరాబాద్కు ఢిల్లీ సిఎం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై ఢిల్లీ సి ఎం కేజ్రీవాల్ విపక్షాల మద్దతు...
నీతి ‘అయోగ్యం’
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో అత్యున్నతమైన వ్యవస్థ అయిన నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లకూడదని, ఈ సమావేశాన్ని బహిష్కరించి తన నిరసనను తెలియజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించుకొన్నట్లు తెలిసింది. ప్రధాన...
జైలులో కుప్పకూలిన సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ : పూర్తిగా నిస్సత్తువతో , గుర్తు పట్టలేకుండా బలహీనం అయిన ఆప్ నేత , ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ తీహార్ జైలులో కుప్పకూలారు. దీనితో ఆయనను హుటాహుటిన ఇక్కడి...
ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసింది: ఆప్, టిఎంసి
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాధికారుల బదిలీల విషయంలో తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. ‘నేషనల్ కెపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ని ఏర్పాటు చేసే ఆర్డినెన్స్....
కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన
కోల్కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం...
రెప్పవాల్చిన రెండు వేల నోటు
రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు....
విపక్ష కూటమి సమస్య రాహుల్
కర్ణాటకలో అనూహ్యంగా విజయం లభించగానే రేపు దేశం అంతటా కూడా ఇటువంటి విజయాలే సాధిస్తుంటామని పలువురు కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతున్నారు. సిద్దరామయ్య, శివకుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపడుతున్న సమయంలో 2024 ఎన్నికల...
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు
ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జి కట్టుబడి ఉండాల్సిందే
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది...