Monday, May 6, 2024
Home Search

అరవింద్ కేజ్రీవాల్ - search results

If you're not happy with the results, please do another search
Delhi Ordinance Bill in Parliament

లోక్‌సభలో ఢిల్లీ అధికారాల బిల్లు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓ వైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ...
Opposition leaders attack the Modi government

దేశాన్ని పరిరక్షించేందుకు ఒక్కటయ్యాం

విపక్షాలను చూసి మోడీకి భయం పుట్టింది 11మంది సభ్యులతో సమన్వయ కమిటీ ముంబయిలో తదుపరి సమావేశం ప్రధాని అభ్యర్థిపై అప్పుడే స్పష్టత, మాకు ఆసక్తి లేదు : ఎఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే...
National Handloom Day

ప్రతిపక్షాల ఏకైక మంత్రం “అంతా కుటుంబం కోసమే”: మోడీ ధ్వజం

పోర్ట్‌బ్లెయిర్ : ప్రజాస్వామ్యం అంటే “ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కోసం ”అని అర్ధం ఉండగా , బెంగళూరులో సమావేశమౌతున్న వంశపారంపర్య పార్టీలకు “ కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం...

నేడు బెంగళూరుకు సోనియా..విపక్షాల ఐక్యతకు కొత్త ఊపు

న్యూఢిల్లీ: అది 2004 సంవత్సరం జనవరి 1వ తేదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన 10 జన్‌పథ్ నివాసం నుంచి కాలినడకన అక్కడకు కొద్ది దూరంలోనే ఉన్న లోక్ జనశక్తి పార్టీ...

బల ప్రదర్శన..

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న నేపథ్యంలో అధికార ఎన్‌డిఎ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే వారం మొదట్లో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఎన్‌డిఎ మంగళవారం ఎన్‌డిఎ మెగా మీట్‌ను ఏర్పాటు చేయగా,...

హమ్ ఆప్‌కే హై… బెంగళూరు విపక్ష భేటీకి ఆప్

న్యూఢిల్లీ : బెంగళూరులో సోమ, మంగళవారాలలో జరిగే ప్రతిపక్షాల భేటీకి ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) హాజరు కానుంది. ఈ విషయాన్ని పార్టీ నేత రాఘవ ఛద్ధా ఆదివారం విలేకరులకు తెలిపారు. పార్టీ రాజకీయ...

ఢిల్లీ వరద బాధిత కుటుంబాలకు రూ 10,000 ఆర్థిక సాయం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇటీవలి వరద బాధిత కుటుంబాలకు ఒక్కింటికి రూ 10000 ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. వరదల తీవ్రతతో...
Aadhar Card

ఢిల్లీలో ఆదార్ కార్డుల ప్రత్యేక క్యాంపులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలి కనివిని ఎరుగని వరదలతో వేలాది మంది ఆధార్ కార్డులు, పలు రకాల డాక్యుమెంట్లు నీట కొట్టుకువెళ్లాయి. ఇటువంటి వారందరికి తిరిగి కార్డులు జారీ చేసేందుకు...

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్...
Delhi still underwater blockade

ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్‌కం టాక్స్ ఆఫీస్...

బిజెపి కుట్రతోనే ఢిల్లీలో భారీ వరదలు

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్రం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దేశ రాజధానికి నీటిని విడుదల చేయడం వల్లే నగరంలో వరదలు సంభవించాయని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. విలేకరుల...

జలదిగ్బంధంలోనే ఢిల్లీ..

న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...

వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది....

ముంచెత్తిన యమున..ఢిల్లీలో తాగునీటికి కటకట

న్యూఢిల్లీ: భారీ వర్సాల కారనంగా యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాలలో మంచినీటికి కటకట ఏర్పడడంతోపాటు మోట్రో సర్వీసులకు విఘాతం ఏర్పడింది. ఢిల్లీలో యమునా నది 208.48 మీటర్ల...

ఉత్తరాది జలవిల..

సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...

కేంద్రంపై ఆప్ పిటిషన్ .. రేపు సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ : ఉద్యోగులు, అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై ఆప్ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు  (మంగళవారం) విచారణకు చేపడుతుంది. ఢిల్లీలోని మొత్తం బ్యూరోక్రసీని తన అదుపులోకి తెచ్చుకుంటూ కేంద్ర...
Parliament Session 2023 from July 20

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్ ఆగస్టు 11 వరకూ 17 సిట్టింగ్‌లు పాత భవనంలో ఆరంభం మధ్యలో కొత్త సదనంలోకి సజావు సభలకు సహకరించి ఫలితాలు అందించాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...
Elections 2024: Modi Govt works on Common civic memory

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రధాని లెక్కలేమిటి?

న్యూఢిల్లీ: దేశంలోని పౌరులందరికీ ఒకే ఉమ్మడి పౌరస్మృతి అవసరమంటూ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా చేసిన ప్రకటన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఒక చట్టం తీసుకు రావడం ద్వారా దీన్ని అమలు...
KTR

తెలంగాణ మోడ్ల్ అంటే సమగ్ర అభివృద్ధి : కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ మోడ్ల్ అంటే సమ్మిళిత, సమగ్ర, సమతూకంతో కూడిన తెలంగాణ అభివృద్ధి నమూనా అనీ, వ్చ్చే ఏడాది జ్రిగే ఎన్నిక్ల్లో విజ్యం సాధించి వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఇది ఎంతో...

‘మిషన్ 2024’ దిశగా మరో ముందడుగు

పాట్నా: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ను ఎదుర్కొనేందుకు వ్యూహ రచనను రూపొందించేందుకు ప్రతిపక్షాలు శుక్రవారం ఇక్కడ సమావేశం కానున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ...

Latest News