Home Search
రుణమాఫీ - search results
If you're not happy with the results, please do another search
గుంట నక్కలవి పగటి వేషాలు: సజ్జల
అమరావతి: ఈ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చామని, అభివృద్ధి...
పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు: జోగి రమేష్
అమరావతి: 2014లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశారని వైసిపి ఎంఎల్ఎ జోగి రమేష్ విమర్శించారు. జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. 650 వాగ్దానాల్లో 10...
రైతులకు రుణ మాఫీ చేయాలి: షర్మిల
హైదరాబాద్: రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి కేసిఆర్కు విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో 30లక్షల మంది...
జూన్ 4న సూర్యాపేటలో టిజెఎస్ 3వ ప్లీనరీ
హైదరాబాద్ : జూన్ 4న సూర్యాపేటలో తెలంగాణ జన సమితి (టిజెఎస్) మూడవ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. కరోనా కారణంగా రెండు ప్లీనరీలు జరుగుపుకోలేక పోయామని ఆయనన్నారు....
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
పట్నంలో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ టికెట్ ఎవరికో..?
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన ఎదుర్కోవడానికి ఆ పార్టీ సిద్ధ్దంగా ఉందనే చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ విభిన్న పరిస్థితుల మద్య చిక్కుముడిగా...
8 గంటలకు ఎసరు!
ప్రపంచ కార్మికవర్గం చికాగో కార్మికుల త్యాగాలను స్మరించుకొనే పోరాట దినోత్సవాన్ని 137వ సారి మే 1న జరుపుకోబోతున్నది. భారతదేశంలోని కార్మికులు పారిశ్రామిక కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, అసంఘటిత రంగ కార్మికులు ఉన్న గ్రామ...
చరిత్ర పుటపై చెరగని సంతకం
ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్కు ప్రజలు ఎలాంటి...
కాంగ్రెస్ అధికారంలో రాగానే” బిసి బంధు” తీసుకొస్తాం: భట్టి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 54 శాతం ఉన్న బిసిల అభ్యున్నతి కోసం బిసి సబ్ ప్లాన్ చట్టం తీసుకువస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క అన్నారు. అలాగే బిసి...
నష్టపరిహారం ఇవ్వకుంటే పోరు తప్పదు:రేవంత్ రెడ్డి
రాజంపేట్ : అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం పొందుర్తి...
బిజెపిని బొందపెట్టే సమయం ఆసన్నమైంది
తాండూరు: బిజేపిని బొందపెట్టే సమయం ఆసన్నమైందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మెళనం సభ కాశీంపూరు గ్రామ సమీపంలో నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు...
ఎన్నికల కార్పొరేటీకరణ!
మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
రైతు ‘మార్షల్’ కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : నష్టాల్లో కూరుకుపోయిన దేశ రైతాంగానికి తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అత్యవస రమని షేట్కారీ సంఘటన్ యువ కూటమి మహారాష్ట్ర అధ్యక్షుడు సుధీర్...
నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పెట్టుబడి వరదపాటు కావడంతో రైతులు రోదిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: రేవంత్
హైదరాబాద్ : పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. యాత్ర...
దశ, దిశలేని బిజెపి హామీలు!
‘అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’ ప్రతి సమావేశంలోనూ బిజెపి ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి...
నిలువెత్తు సంక్షేమ రూపం
భారత రాజ్యాంగంలో 46వ అధికరణ ప్రకారం బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు సంక్షేమం...
ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్: రేవంత్రెడ్డి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తామని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని,...
బిసిల నిధులు విడుదల చేయడంలేదు: ఈటెల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరిగిన సందర్భంగా ఈటెల మాట్లాడారు. జిఎస్డిపిలో 25 శాతానికి...
కాళేశ్వరానికి పెట్టిన ఖర్చెంత? ఎత్తి పోసిన నీరెంత?: భట్టి
హైదరాబాద్: పేదలకు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డులు నిర్మించాలని కాంగ్రెస్; ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై చర్చ జరిగినప్పుడు శాసన సభలో భట్టి మాట్లాడారు. ఓఆర్ఆర్ చుట్టూ...