Home Search
రుణమాఫీ - search results
If you're not happy with the results, please do another search
మరి 1228 మంది రైతుల ఖాతాల్లో రూ.38.29 కోట్లు జమ
తాజా రుణమాఫీ
కింద ఇప్పటివరకు
63074 మంది
ఖాతాల్లో రూ.172
కోట్లు జమ
మనతెలంగాణ/హైదరాబాద్ : పంటల సాగు పెట్టుబడులకోసం బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతుల్లో 12280మందికి ప్రభుత్వం శనివారం నాడు రుణాలు మాఫీ చేసింది....
రైతులే పంట ధర నిర్ణయించుకోవాలి: నిరంజన్ రెడ్డి
నల్లగొండ: కష్టం చేసిన రైతులే పంటలకు ధర నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతువేదికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదికలను, భూ సార పరీక్ష...
త్వరలో 57ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు: ఎర్రబెల్లి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించనున్నామని,...
రైతులకు గుడ్న్యూస్
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటివరకు 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్న రుణాలను...
ఆగస్టులో రూ.50,000 రుణ మాఫీ
హైదరాబాద్: వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
తెలంగాణ రైతు కంట పన్నీరు
రైతు ఆత్మహత్యల విషాదశకానికి తెరదించిన కెసిఆర్ వ్యవసాయ విధానాలు
రైతుల ఇంట ఆనందబాష్పాలు
దేశంలోనే రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా సంభవించిన రాష్ట్రం తెలంగాణ అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన
2018లో 900 రైతు ఆత్మహత్యలు...
క్షామం నుంచి.. సంక్షేమంలోకి
ఏడేళ్లలో సబ్బండ వర్గాల అభివృద్ధే లక్షంగా పాలన
కెసిఆర్ విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శం
మనతెలంగాణ/హైదరాబాద్: స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించి ఏడేళ్లు గడిచింది. సుదీర్ఘ ఉద్యమం, పోరాటాల అనంతరం వివిధ పరిణామాలు, ప్రక్రియలను దాటుకుంటూ తెలంగాణ...
ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో...
త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తాం : సిఎం కెసిఆర్
హైదరాబాద్: గత వారంరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే...
‘టైమ్’ మెచ్చుకున్న భీమ్ నేత
అమెరికాకు చెందిన టైమ్ వారపత్రిక ప్రతి సంవత్సరం ఆ యేటి ఎన్నదగిన వారుగా వివిధ కేటగిరీల్లో వ్యక్తుల పేర్లను ప్రకటిస్తుంది. గత నెల ఫిబ్రవరి 17 న ‘2021 టైమ్ 100 నెక్స్ట్’...
ఆమెకు అంత సత్తా ఉందా?!
తెలంగాణ గడ్డపై మరో కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఈ పార్టీకి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నాయకత్వం వహించబోవడం అత్యంత చర్చనీయం అయింది. 2014 ఎన్నికల్లోనూ,...
కెసిఆర్ ఆలోచనల మేరకే రైతు వేదికలు: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: రైతు వేదికను రైతులకు అంకితం చేస్తున్నామని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. గంభీరావుపేటలో రైతు వేధికను ప్రారంభించిన సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు....
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
ఆ ఆరు నెలలు వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకుల ఉనికి దెబ్బతింటుంది
రూ.6 లక్షల కోట్ల భారం : కేంద్రం
న్యూఢిల్లీ: ఆరు నెలల మారటోరియమ్ కాలానికి వడ్డీలు మాఫీ చేస్తే బ్యాంకుల ఉనికి దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆరు నెలల కాలానికి అన్ని...
తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు
బీహార్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ
సహర్స: తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు శిక్ష విధించారని, దాంతో ఆ పార్టీ బలం పార్లమెంట్లో 100కు దిగువకు జారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో మంగళవారం...
సంక్షోభంలోనూ రైతు సంక్షేమాన్ని మరవలేదు: కెటిఆర్
రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాకల శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని మానేరు తీరాన రూ.5.15...
నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం: సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో రైతులతో అవగాహన సదస్సు జరిగింది. నియంత్రిత సాగు విధానం...
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కెసిఆర్…
రాజన్న సిరిసిల్ల: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మంత్రులు, కెటిఆర్, నిరంజన్ రెడ్డి మంగళవారం పర్యటించారు....
వానాకాలం పంట రుణాలు రూ.30,649 కోట్లు
రైతులకు ఇబ్బంది ఉండొద్దు.. వడ్డీల పేరుతో సతాయించొద్దు
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసారి కోటి 30 లక్షల ఎకరాల పైనే సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో రైతులకు వానకాలం...
సిఎం కెసిఆర్ చిత్రపటానికి రైతుల పాలాభిషేకం
చెరువుల్లోకి చేరుకున్న రంగనాయకసాగర్ జలాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రంగనాయకసాగర్ కుడికాల్వ జలాలు నంగునూర్ మండలానికి చేరడంతో రైతులు ఆనందంతో పరశించి పోయారు. 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనే ఆనందంతో ఉప్పొంగిపోతూ సిఎం కెసిఆర్, మంత్రి...