Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
మోడీ ఇంకెన్నాళ్లీ దోపిడీ
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో రేట్లు తగ్గించరా?
రూ.26లక్షల కోట్లు జనం నుంచి పిండుకున్నారు ఆ మొత్తాన్ని
బడాబాబుల రుణమాఫీకి ఉపయోగించారు ప్రధాని ప్రేమంత కార్పొరేట్
సంస్థలపైనే సవరించి మరీ ఎక్సైజ్...
కొత్తగా 338 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,113 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 338 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 507 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
కూలీలను విమానంలో ఇంటికి పంపిన రైతు ఆత్మహత్య
న్యూఢిల్లీ : తనతోపాటు తనవారంతా బాగుండాలనే మంచి మనసున్న ఆదర్శమూర్తి, లాక్డౌన్ సమయంలో తన వద్ద పనిచేసే కూలీలను విమానంలో ఇంటికి పంపడమే కాక, తరువాత విమానం ద్వారా తిరిగి రప్పించి అందరి...
భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని...
కొత్తగా 376 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 26,558 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 376 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 406 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,722...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ ఎట్టకేలకు రాష్ట్రపతిని కలిశారు. ఈమేరకు మంగళవారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముని కలిసి అభినందించారు. ఇటీవల సోనియా గాంధీ...
గత 24 గంటల్లో 8,586 తాజా కొవిడ్-19 కేసులు
96,506కి తగ్గిన యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లో 8,586 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం (ఆగస్టు 23) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, మొత్తం...
ఉన్మాదాన్ని ఉపేక్షించవద్దు
ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని అన్నారు. వారందరికీ సిఎం కెసిఆర్ శిరసు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నానని, ఘన నివాళులర్పిస్తున్నానని...
మీటర్పై మాటెత్తని షా
విద్యుత్ చట్టంపై సమాధానం దాటవేత
చట్టాన్ని కాదు.. ప్రభుత్వాన్ని
మార్చాలని ఆదర్శ రైతులకు
హోం మంత్రి సలహా
బిత్తరపోయిన రైతులు పిఎం
కిసాన్ యోజనను రూ.15వేలకు
పెంచాలని వినతి బేగంపేటలో
రైతులతో వ్యవసాయం,
పంట...
900 మంది ఉద్యోగులపై షియోమీ వేటు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ 900 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో నివేదిక ప్రకారం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో షియోమీ తన ఉద్యోగులలో 3...
కొత్తగా 252 కేసులు నమోదు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,029 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 252 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 291 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
తిరుమల ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 79,836మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
తెలంగాణలో కొత్తగా 357 కేసులు నమోదు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,399 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 357 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 440 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
నగరంలో నకిలీ వస్తువులు
దాడులు చేస్తున్న పోలీసులు
నకిలీ అల్లం, టీ పౌడర్, నెయ్యి
సులభంగా సంపాదించేందుకు అడ్డదారులు
హైదరాబాద్: నకిలీ వస్తువులు తయారు చేస్తు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పలువురు వ్యాపారులు సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో వినియోగదారులు ప్రతి...
పాఠశాల ఆరోగ్య సేవలేవీ?
నేటి బాలలే రేపటి పౌరులు. నేటి ఆరోగ్యవంతులైన విద్యార్థులే రేపటి దేశాభివృద్ధి పునాదులు. పాఠశాలల బాలల ఆరోగ్యాలను కాపాడుతూ, వారి ఆరోగ్య పరిరక్షణకు కావలసిన వ్యవస్థలను ప్రభుత్వాలు, విద్యారంగం మరిచిపోయాయి. కరోనా వైరస్...
కొవిడ్ వ్యాక్సిన్పై వివాదాస్పద వ్యాఖ్యలు
బాబా రామ్దేవ్కు ఢిల్లీ హైకోర్టు మందలింపు
న్యూఢిల్లీ : కొవిడ్ 19 వ్యాక్సిన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో యోగా గురువు బాబా రామ్దేవ్ను ఢిల్లీ హైకోర్టు గట్టిగా మందలించింది. అల్లోపతి ఔషధాలు,...
నన్ను కావాలని పక్కన పెడుతున్నారు: విజయశాంతి
బండిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : బిజెపి నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం నాడు హైదరాబాద్లో విజయశాంతి మీడియాతో మాట్లాడారు. గురువారం బిజెపి...
మోసపోతే గోసపడ్తరు
ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మవద్దు, ఆ క్షణానికి తమాషా అనిపించినా తర్వాత ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి
ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే
రాష్ట్ర ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నది, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు...
ప్రపంచంలో వినియోగించే అన్ని టీకాల్లో 60శాతం భారత్వే
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే అన్ని వ్యాక్సిన్లలో దాదాపు 60 శాతం భారత్లో ఉత్పత్తి చేసినవేనని, ఎన్నో దశాబ్దాలుగా ప్రపంచానికి వ్యాక్సిన్లు అందిస్తున్న భారత్... ఎన్నో వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లను అందించడంలో కీలక...
రాష్ట్రంలో కొత్తగా 406 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 27,348 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 406 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 494 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...