Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
సవాళ్ల నడుమ సమర్థత చాటుకున్న భారత్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సందేశం
కొవిడ్పై విజయంతో ప్రపంచానికి స్ఫూర్తి
ప్రజాస్వామ్య పటిష్టతకు సర్వత్రా గుర్తింపు
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయిలో పలు దశల కాలపరీక్షల నడుమ భారతదేశం సాధించిన ఘనతలు ఎనలేనివని నూతన రాష్ట్రపతి...
కొత్తగా 14,092 కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో తాజాగా 14,092 కేసులు నమోదయ్యయి. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,53,464కు చేరాయి. ఇందులో 4,36,09,566 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 5,27,037 మంది బాధితులు మృతిచెందారు....
రాష్ట్రంలో కొత్తగా 440 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,899 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 440 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 652 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలి: స్టాలిన్ ఆకాంక్ష
చెన్నై: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గడచిన రెండు నెలల్లో రెండు సార్లు కరోనా వైరస్ బారినపడడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా...
మునుగోడు పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరం
హైదరాబాద్: అనారోగ్య కారణాలతో మునుగోడు పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దూరమయ్యారు. కరోనా లక్షణాలు ఉండటంతో నమానాలను పరీక్షకు పంపించినట్లు ఆయన తెలిపారు. కాగా మునుగోడు పాదయాత్రకు రేవంత్ రాకూడదని కోమటిరెడ్డి పట్టుపట్టిన...
సోనియా గాంధీకి మళ్లీ కొవిడ్ పాజిటివ్ !
న్యూఢిల్లీ: భారత్లో శనివారం కొత్త కొవిడ్19 కేసులు 15,815 ఉన్నట్లు వెల్లడయింది. కాగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరీక్షించగా మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్...
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో 15వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో...
ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ అలజడి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కొవిడ్ రోగుల నమూనాల్లోని మెజారిటీ నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త ఉప వేరియంట్ బీఎ 2.75 బయటపడినట్టు లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు...
తెలంగాణలో కొత్తగా 605 కొవిడ్ కేసులు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా బారి నుంచి తాజాగా 992 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,720...
విమాన చార్జీలపై ఆంక్షలు ఎత్తివేత
ఈ నెల 31 నుంచి అమలవుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ : కరోనావైరస్ మహమ్మారి సమయంలో 2020 సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన విమాన చార్జీల ఆంక్షలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్ట్...
రానున్న వేసవికాలంలో బీర్ల కొరత రాకుండా చర్యలు
అధిక ఉత్పత్తి కోసం ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు
బేవరేజస్ కార్పొరేషన్తో కలిపి ఆబ్కారీ శాఖ కసరత్తు
ముడిసరుకు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్: రానున్న వేసవికాలంలో బీర్ల కొరత రాకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది....
రాష్ట్రంలో కొత్తగా 494 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,629 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 1,054 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
ముకేశ్ అంబానీకి ‘సున్నా’ వేతనం
న్యూఢిల్లీ : వరుసగా రెండో సంవత్సరానికి రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం, ఆర్థిక వ్యవస్థపై కరోనా...
రాష్ట్రంలో మరో 528 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,455 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 528 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 771 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
దుఃఖభారమే ‘నిర్వేదస్థలం’
2018 వ సం.లో ‘బాలసుధాకర్ మౌళి’ గారి ‘ఆకు కదలని చోట’ కవిత్వానికి గాను ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’ లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కాబడే కవికి 35 సంవత్సరాల లోపు...
కొత్తగా 396 కేసులు నమోదు
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 24,938 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 396 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 705 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో...
నిరాశలో యువ భారతం
ఆజాది కా అమృతోత్సవ్ (75వ స్వాతంత్య్ర దినోత్సవాలు) జరుపుకొంటున్న సమయంలో భారత దేశ బలం బలహీనతలను గురించి చర్చించుకోడం సమంజసంగా ఉంటుంది. మన బలహీనతలను తొలగించుకోడానికి మనకున్న బలాలను ఎంత చక్కగా వినియోగించుకోగలుగుతున్నాము,...
‘సీతారామం’, ‘బింబిసార’లకు మెగా ప్రశంసలు
సీతారామం, బింబిసార చిత్రాలపై ప్రశంసలు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఓ సినిమా మాస్ కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియన్స్ని మెప్పిస్తుంటే,...
కొత్తగా 992 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,182 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 992 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 852 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం...
7 రాష్ట్రాల్లో 10 శాతం దాటిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ఏడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. వైరస్ కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలకు...