Home Search
అంబర్ కోట - search results
If you're not happy with the results, please do another search
ఎక్కడా రీ పోలింగ్కు అవకాశం లేదు : వికాస్ రాజ్
సి- విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు
రాష్ట్రంలో పోలింగ్ శాతం 71.07 శాతం నమోదు
2018 తో పోల్చితే 2 శాతం తక్కువ నమోదు
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్:...
70 శాతం పోలింగ్ నమోదు
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్...
అత్యధికంగా మెదక్, అత్యల్పంగా హైదరాబాద్
పట్టణాలకంటే, గ్రామీణ ప్రాంతాల్లో కదిలిన ఓటర్లు
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగిసిన పోలింగ్
సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
ఆదిలాబాద్...
నేటి నుంచి కమలనాథుల విస్తృత ప్రచారం
నేడు అమిత్షా, రాజ్నాథ్సింగ్ పలు సభలు, రోడ్షోలకు హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కమలం పార్టీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే మూడు రోజుల పర్యటన వివరాలను పార్టీ సీనియర్లు...
తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు
అత్యధికంగా 14 కేంద్రాలు హైదరాబాద్లోనే
మిగతా జిల్లాలో ఒకటి చొప్పన కౌంటింగ్ సెంటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. ఇప్పటికే అసెంబ్లీ...
మైనారిటీ ఓటర్ల మొగ్గు ఎటు?
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృతం అవుతుందా..?
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్/మన తెలంగాణ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు...
ఎన్నికల్లో కీలకం కానున్న మైనారిటీ ఓటర్లు ?
ఎంఐఎం మద్దతు కలిసొచ్చేనా
గతం పునరావృత్తం అవుతుందా..
కాంగ్రెస్ గ్యారంటీలు ప్రభావితం చేసేనా
(సయ్యద్ తాజుద్దీన్ / హైదరాబాద్ ): ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపోటములకు మైనారిటీ ఓటర్లు...
25 మందితో బిఎస్పీ మూడో జాబితా విడుదల
ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీఎస్పీ విడుదల చేసింది. శనివారం ఆ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో...
70% పోలింగ్ ప్రశాంతం
పల్లెల్లో ఓట్ల జోరు
అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్పుర 39%
పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు
మొరాయించిన ఇవిఎంలు..
ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
సూర్యాపేట: నాడు- నేడు
ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం ఉండకూడదు. భూమి భుక్తి విముక్తి కోసం సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన కేంద్రంగా నిలిచింది సూర్యాపేట. వెట్టిచాకిరీకి వ్యతిరేకం గా...
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం.. నగరంలో రాజకీయ వేడి
నగరంలో రగులుకుంటున్న రాజకీయ వేడి
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థుల పాదయాత్రలు
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు
ప్రచారాలతో బిఆర్ఎస్ జోరు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దీంతో నగరంలో పూర్తిగా రాజకీయ వేడి రగులుకుంది....
కామారెడ్డికి కెటిఆర్.. జనగామకు హరీశ్
54 నియోజకవర్గాల బిఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఇంఛార్జిల నియామకం
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. జాబితాను విడుదల చేసింది. ఎంపి వెంకటేశ్ నేతా (బెల్లంపల్లి...
గాంధీభవన్లో గందరగోళం
మన తెలంగాణ/నాంపల్లి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు న గరా మోగడంతో కాంగ్రెస్ నేతలు తమకు టికెట్లు ఇ వ్వాల్సిందేనంటూ తన అనుచరులతో కలిసి నాంపల్లిలోని గాంధీభవన్లో బలప్రదర్శనకు దిగుతున్నారు. పార్టీ అ భ్యర్థిత్వాల...
బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSV) తెలంగాణాలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో తన కొత్త తయారీ కర్మాగారం శంకుస్థాపన వేడుకను, తెలంగాణ మంత్రి కెటిఆర్ సమక్షంలో నిర్వహించింది. ఈ...
సోనూ సూద్ ముఖ్యఅతిథిగా “తురమ్ ఖాన్లు”
స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తురుమ్ ఖాన్ లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 31 న SVIT కాలేజ్...
అంతరిస్తున్న అటవీ జాతి మొక్కలను రక్షించాలి
జలమండలి ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమం
మొక్కలు నాటిన ఎండి దానకిశోర్
మన తెలంగాణ/ హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జలమండలి ఎండి దానకిశోర్ శనివారం...
ఇందిరా పార్క్, వి.ఎస్.టి ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం
సిటీ బ్యూరో ః ఇందిరా పార్క్ నుండి వి.ఎస్.టి వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జి త్వరలో అందుబాటులోకి తేనున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
రవాణాకు రాచబాట
మూడోదశలో 278 కి.మీలు....రూ.69,100 కోట్ల ఖర్చు
హైదరాబాద్: ఔటర్తో పాటు మరిన్ని ప్రాంతాలకు మెట్రోరైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో మూడో దశ విస్తరణలో భాగంగా మియాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి...
సర్కార్ ఆర్టిసి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...
బాధితులను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుంది: కిషన్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి: వరద బాధితులను మోడీ ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. మోరంచపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను...