Home Search
అయోధ్య - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యకు 350 మంది ముస్లింల పాదయాత్ర
లక్నో నుంచి 6 రోజులు నడచిన ముస్లిం భక్తులు
రామ్ లల్లాకు ప్రార్థనలు
అయోధ్య : లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్ర పూర్తి చేసిన 350 మంది ముస్లిం భక్తులు అయోధ్య చేరుకుని రామ...
అయోధ్యకు వెళ్లినందుకు ఆలిండియా ఇమామ్ల సంస్థ చైర్మన్పై ఫత్వా
న్యూఢిల్లీ: ఈ నెల 22న అయోధ్యలో రామ్లల్లా ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరయినందుకు తనపై ఫత్వా జారీ చేసినట్లు ఆల్ ఇండియా ఇమామ్ సంస్థ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసి తెలియజేశారు. మంగళవారం...
అయోధ్య యువతకు మహత్తర అవకాశం
అయోధ్య : అయోధ్యలోని వివాదాస్పద ప్రదేశంలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు 2019లో చారిత్రక తీర్పు వెలువరించినప్పుడు దిలీప్ పాండే ఢిల్లీలో ఒక వస్త్ర దుకాణంలో దర్జీగా పని...
అయోధ్య రామునికి ‘రాగ్ సేవ’
అయోధ్య : అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ‘శ్రీరామ్ రాగ్ సేవ’ ఉత్సవంలో పాల్గొననున్న ప్రముఖ కళాకారుల్లో హేమమాలిని, అనూప్ జలోటా, మాలినీ అవస్థి, అనూరాధ పౌడ్వాల్, సోనాల్ మాన్సింగ్ కూడా...
ఫిబ్రవరిలో అయోధ్యకు వెళ్లకండి
కేంద్ర మంత్రులకు ప్రధాని మోడీ పిలుపు
జనం రద్దీపై కేబినెట్లో ప్రస్తావన
ప్రజలకు అసౌకర్యం కల్గించవద్దని సూచనలు
న్యూఢిల్లీ : ఫిబ్రవరిలో కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని...
అయోధ్యలో మూడు లక్షల మందికి రామదర్శన భాగ్యం
అయోధ్య/లక్నో: అయోధ్యలో కొత్తగా ఆవిష్కరించిన రామాలయానికి లక్షలాది మంది తరలివస్తున్నారు. బుధవారం ఉదయం చలిగాలులు ముసురుతున్నా లెక్క చేయకుండా వెచ్చని దుస్తులు ధరించి రామదర్శనం కోసం వేలాది మంది బారులు తీరారు. మధ్యాహ్నం...
బాలరాముడి సేవలో వానరం!.. అయోధ్యలో అపురూప దృశ్యం
అయోధ్య: అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొత్తగా నిర్మించిన ఆలయంలో ఇటీవలే కొలువుదీరిన రామయ్యను దర్శించుకోవడానికి ఆయన ప్రియ శిష్యుడైన హనుమతుడే వానర...
భక్తజన సంద్రంగా అయోధ్య
బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొలిరోజే దర్శనం చేసుకున్న 5లక్షల మంది
అర్ధరాత్రి నుంచే ఆలయం వెలుపల వేచి ఉన్న భక్తులు
రామ్లల్లా పేరు ఇక బాలక్ రామ్
2.5 బిలియన్ల...
అయోధ్య గుడిలోకి త్వరలో మరో 2 విగ్రహాలు
ప్రస్తుతం ట్రస్ట్ వద్ద రామ్ లల్లా పాలరాతి విగ్రహం
అయోధ్య : మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా కృష్ణ శిల విగ్రహం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలోని గర్భగుడిలోకి ఇప్పటికే...
అయోధ్యలో దర్శన్ డెస్టినేషన్స్ ప్రారంభం
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్ 'దర్శన్ డెస్టినేషన్స్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అయోధ్యలో ఆలయం తెరవడానికి ముందు అపూర్వమైన ప్రయాణ విజృంభణ, ఆలయ పట్టణానికి వెళ్ళే...
అయోధ్యకు ప్రభాస్ ఎందుకు వెళ్లలేదంటే…
ఆహ్వానం అందినా అయోధ్యకు వెళ్లలేకపోయిన సెలబ్రిటీల జాబితాలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారు. తమ అభిమాన నాయకుణ్నిఅయోధ్యలో చూద్దామనుకున్న ప్రభాస్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆదిపురుష్ మూవీలో రఘురాముడి పాత్ర పోషించిన...
అయోధ్యపై డేవిడ్ వార్నర్ సందేశం వైరల్
ప్రధాని చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దేశదేశాలకు చెందిన ప్రముఖులు అబినందనలు కురిపిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా...
అయోధ్యలో తొక్కిసలాట, కిటకిటలాడుతున్న పుణ్యక్షేత్రం
అయోధ్య నగరం రామ భక్తులతో కిటకిటలాడుతోంది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని మంగళవారంనుంచి భక్తులకోసం తెరుస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో, బాలరాముణ్ని దర్శించుకోవాలని దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఒక దశలో...
వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని...
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే…
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి కావడంతో దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు అయోధ్యరాముణ్ని దర్శించుకుందామా అని ఆరాటపడుతున్నారు. మంగళవారంనుంచి అయోధ్యరాముడు భక్తజనులకు దర్శనమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఏయే...
అయోధ్య రాముడికి 101 కిలోల బంగారం
అయోధ్య: అయోధ్య.రామాలయ నిర్మాణానికి భూరి విరాళాలు అందచేసిన దాతల జాబితాలో గుజరాత్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ వి లఖి, ఆయన కుటుంబం ప్రముఖంగా చాలిచారు. లఖి కుటుంబం గుజరాత్లోని...
మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అయోధ్య ఆలయ ప్రవేశం
అయోధ్య: అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం లభించనున్నది. బాల రాముడి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీరాముడు జన్మించినట్లు...
అయోధ్య టెలీ ప్రసారాలు అడ్డుకోవద్దు: తమిళనాడుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల ప్రసారాలను అడ్డుకోవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా...
అయోధ్యకు మోహన్ లాల్ ఎందుకు వెళ్లలేదంటే…
అయోధ్యలో జరిగే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావలసిందిగా దేశంలోని ప్రముఖ ఫిల్మ్ స్టార్లు అందరికీ ఆహ్వానాలు అందాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి సహా పవన్ కల్యాణ్,...
అయోధ్యలో సినీ ప్రముఖుల సందడి..
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో ఇండియన్ సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్...