Home Search
ఇండియన్ మార్కెట్ - search results
If you're not happy with the results, please do another search
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధర
న్యూఢిల్లీ : దేశంలో వాణిజ్యపరమైన ఎల్పిజి, విమాన ఇంధన ధరలను తగ్గించారు. వాణిజ్య సముదాయాలు అంటే హోటల్స్, రెస్టారెంట్లు వంటివి వినియోగించే వాణిజ్య వంటగ్యాసును సిలిండర్కు రూ 175 చొప్పున గణనీయంగా తగ్గించారు....
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాసు ధర..
హోటల్స్ రెస్టారెంట్లకు రుచికరం
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాసు
సిలిండర్కు రూ.175 చొప్పున కుదింపు
వైమానిక ఇంధన ధర 2.45 శాతం తగ్గుముఖం
న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్యపరమైన ఎల్పిజి, విమాన ఇంధన ధరలను తగ్గించారు....
ఉడాన్ ప్లాట్ఫామ్ పై అందుబాటులోకి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ‘క్యాంపా’..
బెంగళూరు: రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ఈరోజు పాన్-ఇండియా డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది, ఇది దిగ్గజ పానీయాల బ్రాండ్, 'క్యాంపా' శ్రేణిని, ఉడాన్లో, రిటైలర్లు, చిన్న కిరానా స్టోర్ల కోసం భారతదేశంలోని...
గోమూత్రం వద్దు.. గేదె మూత్రం బెటర్: ఐవిఆర్ఐ శాస్త్రవేత్తలు
బరేలి(యుపి): గోమూత్రం దివ్యౌషధమంటూ దశాబ్దాలుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని శాస్త్రవేత్తలు తేల్చేశారు. గోమాత్రం సేవిస్తే అందులో ఉండే బ్యాక్టీరియా మనుషులకు హాని చేకూరుస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దేశంలోనే మొట్టమొదటి పశు పరిశోధనా సంస్థ...
పెట్రో ధరలు తగ్గవా?
పేదల రక్తం పీలుస్తున్న పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడరాని పాట్లు పడుతున్నారు. అంటే...
మెదక్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ..
మెదక్: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఐటీ, ఈ అండ్ సీ, పురపాలక పరిపాలన మరియు నగరాభివృద్ధి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు నేడు ఐటీసీ యొక్క అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఫుడ్...
రికార్డు స్థాయికి దేశీయ బంగారం ధరలు!
ముంబై: నేడు మార్కెట్లో ‘ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్’ రికార్డు స్థాయికి పెరిగాయి. విదేశీ మార్కెట్లో లాభాలు, డాలరు సూచీ బలహీనతల ఆధారంగా బంగారం ఫ్యూచర్స్ ధరలు పెరిగిపోయాయి. అయితే ప్రపంచంలో బంగారంకు డిమాండ్...
తెలంగాణలో వాటర్ హీటర్ల ఉత్పత్తిని ప్రారంభించిన హెచ్పీఎల్
హింటాస్టికా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్పీఎల్) నేడు తమ శ్రేణి హీటింగ్ అప్లయెన్సస్ను తెలంగాణాలోని జడ్చర్లలో ఏర్పాటుచేసిన అత్యాధునిక ప్లాంట్ వద్ద తయారుచేయడం ప్రారంభించామని వెల్లడించింది. దాదాపు 5.7 ఎకరాల విస్తీర్ణంలో 210 కోట్ల...
చైనాలో భారత్ నకిలీ కొవిడ్-19 ఔషధాలు?!
బీజింగ్: చైనాలో కొవిడ్-19 వ్యాధి ఎంతగా వ్యాపిస్తుందో అంతగా భారతీయ కొవిడ్ నకిలీ ఔషధాలు కూడా అక్కడ మార్కెట్ అవుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త అని చైనా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా...
అద్బుతమైన ఫీచర్స్ తో ఇన్ఫీనిక్స్ నుంచి మరో 5జి ఫోన్
హైదరాబాద్ : మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫీనిక్స్ మిడ్ రేంజ్లో 5జీ స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇన్ఫీనిక్సి జీరో అల్ట్రా 5జీ మోడల్ను పరిచయం చేసింది. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్,...
4 మిలియన్లకు పైగా రెజ్యూమెలను చేరుకోవడం లక్ష్యంగా వర్క్ రూట్..
కెరీర్-టెక్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ రూట్ తన ఫ్లాగ్షిప్ ఉత్పాదన, దేశంలోని ప్రముఖ AI-ఆధారిత రెజ్యూమ్ బిల్డింగ్ ప్లాట్ఫామ్లలో ఒకటైన రెజ్యూమ్ బిల్డర్తో దాదాపు నాలుగు మిలియన్లకు పైగా రెజ్యూమ్లను చేరుకోవాలని లక్ష్యంగా...
మార్కెట్ వ్యర్థాలతో బయో ఇంధనం
కూకట్పల్లి,ఎర్రగడ్డ రైతుబజార్లో ఏర్పాటు
దశలవారీగా విస్తరిస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : మార్కెట్లు, రైతుబజార్లల్లో ఉండే అపరిశుభ్ర పరిస్థితులపై మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. రైతులు తాము తీసుకు వచ్చిన పంటలోని కొంత వ్యర్థాన్ని...
నాస్తికత్వం ఒక జీవన విధానం
ఇటీవలి కాలంలో కూడా హేతువాదులపై అన్యాయాలు జరుగుతూనే వున్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం బలిసిపోవడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే వచ్చే సమాధానం మత మౌఢ్యమే కదా? ఒక మత సామ్రాజ్యాన్ని స్థాపించడానికి...
తొలి ప్రైవేటు రాకెట్
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మొదటి సారిగా ఒక ప్రైవేటు రాకెట్ ప్రయోగం జరగడం చెప్పుకోదగిన పరిణామం. అంతరిక్ష శోధన, సాధన రంగాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం 2020లో ప్రైవేటుకు బార్లా తెరిచింది....
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
పిఎల్బి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
11 లక్షల మందికి పైగా సిబ్బందికి వర్తింపు
ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూ 17వేలు
చమురు పిఎస్యులకు రూ...
పెరగనున్న బంగారం, వెండి ధరలు
దీపావళికి ముందు భారీగా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైంది. కొద్ది రోజుల్లో ధన్తేరస్, దీపావళి పండుగ జరుపుకోనున్నారు. దీంతో ప్రజలు బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అక్టోబర్ 10 నుంచి...
విద్యుత్ భద్రతపై ఐసీఏ ఇండియా సాంకేతిక సదస్సు
హైదరాబాద్: అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచిన భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 40 మిలియన్ చదరపు అడుగులను...
ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్ఝున్వాలా కన్నుమూత
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ఝున్వాలా కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు....
భారత్ సత్తా చాటాం
విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది
యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు
ఐఎస్బి విద్యార్థులు దేశానికి గర్వకారణం
2001లో వాజ్పేయ్ ప్రారంభించిన ఐఎస్బి ఇప్పుడు ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్గా ఎదిగింది
ఎంతోమంది...
భారత్ నుంచి వైద్య పరికరాలు కోరిన రష్యా
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నందుకు రష్యా ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు సరఫరా చేయాల్సిందిగా రష్యా, భారత్ ను కోరింది. ఈ విషయమై భారత, రష్యా కంపెనీలు ఈ...